For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
Home
News
-Staff
By Staff
|
పోకిరి సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్బాబు దాదాపు టాలీవుడ్ టాప్ అయ్యారు. అతనొక్కడే ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్బాబు నటించనున్నారు. ఈ సినిమాను కృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని రమేష్బాబు నిర్మిస్తారని తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. మహేష్బాబు- గుణశేఖర్ల సినిమా సైనికుడు పూర్తయిన తర్వాత అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతనొక్కడే సినిమాకు కథ కూడా సురేందర్రెడ్డి సమకూర్చారు. ఆయన రెండో సినిమా అయిన అశోక్ కథను వక్కంతం వంశీ రాసినప్పటికీ ఈ కథను సురేందర్ తన శైలిలోకి మార్చుకుని దర్శకత్వం వహించారు. మూడో సినిమా (మహేష్తో)కు సురేందర్ స్వయంగా కథను తయారు చేసుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: director suresh verma to wed sanghavi?
Story first published: Monday, January 9, 2006, 23:53 [IST]
Other articles published on Jan 9, 2006