For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సి
News
-Staff
By Staff
|
చిరంజీవి తాజాచిత్రం అందరివాడు కోసం కొన్నిఫైట్స్ను ముంబాయిలో తీస్తున్నారు. చిరంజీవి తండ్రీకొడుకులుగానటిస్తున్నచిత్రమిది. ముంబాయి నేపధ్యంలో స్టంట్సీక్వెన్స్ ఇందులో ఉంది. ఈనిమాను గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.దర్శకుడు శ్రీను వైట్ల.సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రిమ్మిసేన్, టబుహీరోయిన్లుగా, రక్షిత ఐటం స్టార్గా నటిస్తున్నారు. ఈసినిమాకు మొదట బాస్, మేస్త్రి వంటి టైటిల్స్నుపరిశీలించినా చివరికి అందరివాడుఖరారయింది. క్యాప్షన్ ఇంకా ఫైనలైజ్కాలేదు. అందరివాడు, ది లీడర్పరిశీలనకు వచ్చినా చిరంజీవికి నచ్చలేదు. ఈసినిమాలో తండ్రి చిరంజీవికి కొడుకు చిరంజీవి పర్సనాలిటీడెవలప్మెంట్ పాఠాలు చెబుతాడు. ఇదొకవెరైటీ చిత్రమవుతుందని చెబుతున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Thursday, June 9, 2005, 23:53 [IST]
Other articles published on Jun 9, 2005