Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Home
అందరివాడుసినిమాలో రిపీట్ అయ్యే డైలాగ్ నిన్ననేడు ఎప్పుడూ.... చెప్పిందే చేస్తుంటాడు.తండ్రి చిరంజీవి పేరు గోవిందరాజులు. అతనుఅదో టైపు. కొడుకు తప్పు దోవపడితే తండ్రిదారికి తేవడం సహజం. కానీ ఈ సినిమాలోఅలాకాదు. తండ్రి చల్ మోహనరంగాఅంటూ బాధ్యత లేకుండా తిరుగుతుంటేకొడుకు అతనికి వ్యక్తిత్వ వికాస పాఠాలునేర్పించి, సంఘంలో ఆయన గౌరవంకాపాడుతాడు. ఆ లక్ష్య సాధనలో కొడుకు ఎన్నో తిప్పలు పడతాడు.ఆ్రర్ధతతో పాటు సున్నిత హాస్యం ఉన్న సన్నివేశాలుబాగాపండాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్నిర్మించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వంవహించారు. టబు, రిమ్మిసేన్, రక్షితహీరోయిన్లుగా నటించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రెండుపాటలు మినహా సినిమా షూటింగ్ పార్టు పూర్తయింది. రెండుపాటల చిత్రీకరణకు సినిమా యూనిట్ మే 9నవిదేశాలకు బయలుదేరనుంది. వచ్చేవారం ఆడియో విడుదలవుతుంది. సినిమాను జూన్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగావిడుదల చేయనున్నారు.