Home

By Staff

పవన్‌ కళ్యాణ్‌తో మెగా నిర్మాత ఎఎం రత్నం దాదాపుఉ రెండేళ్ళ పాటు నిర్మించిన బంగారం బాక్సాఫీసు వద్ద నీరసపడడంతో క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ చక్కగా నటించినప్పటికీ దర్శకుడు ధరణి సెకండాఫ్‌ను బాగా డ్రాగ్‌ చేశారు. అనవసర ఫైట్‌ సన్నివేశాలు ఉండడంతో కథా గమనం దెబ్బతింది. సెకండాఫ్‌ను ట్రిమ్‌ చేస్తే ఈ సినిమా బాగా ఆడుతుందని దాదాపు అందరూ అభిప్రాయపడడంతో నిర్మాత రత్నం సెకండాఫ్‌లో దాదాపు 22 నిముషాల పార్టును ట్రిమ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు కూడా నచ్చడం లేదు. సినిమా ఫ్లాప్‌కు దర్శకుడు ధరణి కారణమని వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతుండడంతో దాదాపు 20 కోట్లు ఖర్చు చేసిన రత్నం ట్రిమ్మింగ్‌ మార్గాన్ని ఎంచుకున్నారు.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X