For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Home
News
-Staff
By Staff
|
పవన్ కళ్యాణ్తో మెగా నిర్మాత ఎఎం రత్నం దాదాపుఉ రెండేళ్ళ పాటు నిర్మించిన బంగారం బాక్సాఫీసు వద్ద నీరసపడడంతో క్రైసిస్ మేనేజ్మెంట్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చక్కగా నటించినప్పటికీ దర్శకుడు ధరణి సెకండాఫ్ను బాగా డ్రాగ్ చేశారు. అనవసర ఫైట్ సన్నివేశాలు ఉండడంతో కథా గమనం దెబ్బతింది. సెకండాఫ్ను ట్రిమ్ చేస్తే ఈ సినిమా బాగా ఆడుతుందని దాదాపు అందరూ అభిప్రాయపడడంతో నిర్మాత రత్నం సెకండాఫ్లో దాదాపు 22 నిముషాల పార్టును ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నచ్చడం లేదు. సినిమా ఫ్లాప్కు దర్శకుడు ధరణి కారణమని వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతుండడంతో దాదాపు 20 కోట్లు ఖర్చు చేసిన రత్నం ట్రిమ్మింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: trisha is to act with mahesh babu genelina opposite ntr verma ties up with birla telugu actress
Story first published: Saturday, September 9, 2006, 23:53 [IST]
Other articles published on Sep 9, 2006