For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Home
News
-Staff
By Staff
|
ఎంఎస్ రాజు- ప్రభాస్-త్రిషల పౌర్ణమి చిత్రం నిర్మాణం నిదానంగా సాగినా ఇప్పటికి సినిమా టాకీ పార్టు రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ రెండు పాటలను ప్రస్తుతం ఊటీలో చిత్రీకరిస్తున్నారు. ఎంఎస్ రాజు త్రిష హీరోయిన్గా తీసిన రెండు సినిమాలు వర్షం, నువ్వు వస్తానంటే నేనొస్తానంటానా సినిమాలు సూపర్హిట్ అయ్యాయి. మార్చి పదిన పౌర్ణమి ఆడియో. మార్చి 20 న సినిమా విడుదల కానున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ చార్మి. చార్మి ఇటీవల తెలుగు సినిమాలు లక్ష్మి, స్టైల్ హిట్ అయ్యాయి. త్రిష తమిళంలో నటించిన ఇటీవలి రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. తమిళంలో త్రిషకు రజనీకాంత్ శివాజీలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీయ పెద్ద థ్రెట్ కాబోతోంది. పౌర్ణమి కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: vaartha enters into film production sachin plays the lead role vaartha steps into film production telugu cinema film news telugu cinema heroine trishas gallery
Story first published: Monday, July 9, 2001, 23:53 [IST]
Other articles published on Jul 9, 2001