Just In
Don't Miss!
- News
చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం..!సోమవారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించనున్న బాబు.!
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెద్దహీరోల సినిమా టైటిల్స్ డైలమా
తెలుగుసినిమాలకు కథలే కాదు టైటిల్స్కొరత కూడా ఉన్నట్టు కన్పిస్తోంది. మే నెలలో విడుదల కానున్న పెద్ద హీరోలసినిమాలకు ఇంకా టైటిల్స్ ఖరారు చేయకపోవడంతోబ్యానర్పేరుతోనే సినిమాను గుర్తుపెట్టుకోవలసిన పరిస్ధితి ఉంది. చిరంజీవి, నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ సినిమాలకు ఇంకా టైటిల్స్ ఖరారుకాలేదు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైనచిరంజీవి చిత్రానికి జై చిరంజీవ టైటిల్ ఖరారైంది కానీషూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న గీతా ఆర్ట్స్సినిమాకుటైటిల్ను ఫైనలైజ్ చేయలేదు. ఈసినిమాకు అందరివాడు అనే టైటిల్తాత్కాలికంగా అనుకున్నప్పటికీ ఖరారుచేయలేదు. టైటిల్స్ విషయంలోనిర్మాత ఎంఎస్ రాజు చాలా నయం. ఆయన నలుగురు పెద్ద హీరోలతోతీయబోయేచిత్రాలకు టైటిల్స్ను చాలా రోజుల క్రితమేటైటిల్స్ ప్రకటించారు. ప్రభాస్ హీరోగాపౌర్ణమి, వెంకటేష్తో ఆట చిత్రాలనుఆయన నిర్మించనున్నారు.