Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు, కోట, ఆర్ నారాయణమూర్తి, ఎన్ శంకర్ నాయుడు ఆఫీస్
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రధానం చేసే పద్మ అవార్డుల్లో 'పద్మ భూషణ్' అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో రామా నాయుడిని అభినందించేందుకు పలువురు సెలబ్రిటీలూ, అభిమానులు ఆయన ఆఫీసుకు క్యూ కట్టారు.
మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి, 'జైబోలో తెలంగాణ' దర్శకుడు ఎన్.శంకర్, పలువురు నిర్మాతలు తదితరులు ఆయన ఆఫీసుకు చేరుకుని అభినందనలు తెలిపారు.
రామానాయుడికి అభినందనలు తెలుపుతున్న చిరంజీవి, అల్లు అరవింద్
రామానాయుడితో చిరంజీవి
రామానాయుడిని అభినందిస్తున్న కోట
రామానాయుడికి కంగ్రాట్స్ చెబుతున్న ఆర్ నారాయణ మూర్తి
రామానాయుడికి అభినందనలు తెలుపుతున్న దర్శకుడు శంకర్
రామానాయుడికి బొకే అందజేస్తున్న దృశ్యం
రామానాయుడికి బొకే అందజేస్తున్న దృశ్యంస
రామానాయుడిని కలిసిన పలువురు