Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రెండింగ్: నా పెళ్లాన్ని కెలికావు.. హీరో ఫైర్ హీరోయిన్ను రేప్ చేయించి.. సిగ్గుగా లేదు.. అందరికీ చూ
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. విజయ నిర్మల మరణం, సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
రేప్ చేయించి చంపాలని చూసింది.. సాక్షి శివానంద్పై సొంత చెల్లి సంచలన ఆరోపణలు
ఒకప్పుడు తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాక్షి శివానంద్. చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోయిన్ల సరసన నటించి స్టార్ స్టేటస్ పొందిన ఆమె.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత సాక్షి శివానంద్కి సంబందించిన అప్డేట్స్ పెద్దగా తెలియలేదు. కానీ తాజాగా ఆమె చెల్లి చేసిన కొన్ని ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
బాలయ్య కోసం కృష్ణ కూతురు అనుకున్నారట.. చచ్చిపోతాం అనడంతో.. తప్పని పరిస్థితుల్లో!
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల టాలీవుడ్ ఆడియన్స్కి సుపరిచితమే. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందామె. అయితే కృష్ణ కూతురిగా తాను ఎప్పుడో హీరోయిన్ కావాల్సిందని, కానీ ఫ్యాన్స్ చేసిన గొడవల కారణంగా ఆ అవకాశాలు వదులు కోవాల్సి వచ్చిందని అంటోంది మంజుల. ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది మంజుల. ఆ వివరాలు చూస్తే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సిగ్గుగా లేదు.. అందరికీ చూపిస్తా.. మగవారికి లేనిది ఆడవాళ్ళకెందుకు..?: అనసూయ
యాంకర్ అనసూయ.. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా అన్నింటా హావా సాగిస్తున్న మోడ్రన్ బ్యూటీ ఈమె. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె ఎప్పుడూ హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది. పైగా వృత్తి రిత్యా రంగుల ప్రపంచంలో ఉంది కాబట్టి అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి. గ్లామర్ లుక్లో దర్శనమిస్తూనే ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలతో జాలీగా గడిపిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. అయితే ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్?, ఇలా చేయడం సరైంది కాదని ఆమెతో కొందరు అంటున్నారట. దానికి నా సమాధానం ఇదే.. అంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ పెట్టింది అనసూయ. ఆ వివరాలు చూస్తే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
బీర్లు పొంగించి హీరోయిన్లతో ఎంజాయ్ చేశా.. రజినీ రియాక్షన్ ఇది: వర్మ
ఎన్నడూ లేని విధంగా రామ్ గోపాల్ వర్మ వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎప్పుడూ మరొకరి సినిమాను ప్రమోట్ చేయడం లాంటి పనులు చేయని వర్మ.. శిష్యుడు పూరి జగన్నాథ్ సినిమాను మాత్రం తెగ పొగిడేస్తున్నారు. విడుదలకు ముందు ట్రైలర్ చుసిన నాటి నుంచే ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ప్రశంసలు కురిపించిన వర్మ.. శనివారం రోజు ఇస్మార్ట్ శంకర్ టీమ్ తో చేసిన సందడి అంతా ఇంతా కాదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ లతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
హత్యాయత్నంపై నోరు విప్పిన జబర్దస్త్ కమెడియన్ వినోద్.. షాకింగ్ కారణాలు
జబర్దస్త్ ఫేమ్ వినోద్ అలియాస్ వినోదినిపై నిన్న (శనివారం) తీవ్రంగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాచిగూడలోని కుత్బిగూడాలో ఇంటి ఓనర్, కొందరు దుండగులు చేసిన దాడిలో వినోద్ త్రీవంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వినోద్.. తనపై జరిగిన హత్యాయత్నానికి కారణాలు వెల్లడించాడు. ఆ వివరాలు చూస్తే..
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
https://telugu.filmibeat.com/television/jabardasth-comedian-vinod-says-reason-for-attack/articlecontent-pf146315-078434.html
‘ఇస్మార్ట్ శంకర్' ఫలితం.. బాధపడుతున్న మెగా హీరో.. పూరీ అలాంటోడే మరి.!
'ఇస్మార్ట్ శంకర్'.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో వచ్చిన పక్కా మాస్ మసాలా చిత్రం. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ఊహించన దాని కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే బీ, సీ సెంటర్లలో హవా చూపిస్తోంది. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఈ సినిమా విజయంతో అటు పూరీ అభిమానులు.. ఇటు రామ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. అయితే, ఓ మెగా హీరో మాత్రం తెగ బాధ పడిపోతున్నాడని తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా వెళ్లొచ్చింది.. అనసూయ నిజస్వరూపం బయటపడింది.. షాకైపోతున్న ఫ్యాన్స్
అనసూయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె చాలా ఫేమస్. బుల్లితెర అయినా వెండి తెర అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ వైపు టీవీ షోలు.. మరోవైపు, సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఏమాత్రం తరగని అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
‘బిగ్ బాస్' హౌస్లో వరుణ్ - వితిక రొమాన్స్.. కెమెరాకు కనిపిస్తున్నామంటూ...
'బిగ్ బాస్' ఎక్కడెక్కి నుంచో వచ్చిన పలువురు సెలెబ్రిటీలు.. వాళ్ల మధ్య మానసికంగా, శారీరకంగా జరిగే సంఘర్షణ. వంద రోజుల పాటు తమను, తమ క్యారెక్టర్ను కాపాడుకుంటూ వచ్చి, విజేత అవ్వాలనే తపన.. ఆ సమయంలోనే తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. అన్నీంటిని కళ్లకు కట్టినట్లు చూపించే షో. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ కూడా గత ఆదివారం ప్రారంభమైంది. ఈ షోలో మొదటి రెండు రోజులు చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
నోరు జారిన శ్రీముఖి.. మీలా అలవాటు లేదంటూ కుమిలి కుమిలి ఏడ్చిన హిమజ.. రెండో రోజే గొడవ స్టార్ట్
'బిగ్ బాస్'.. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు.. అది బయట అయినా.. హౌస్లో అయినా సరే. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లలో ఇలాంటివి మనం చూశాం. ఒకవైపు.. షోకు ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు.. వారికి ఓ దర్శకుడు మద్దతు.. వీళ్లందరికీ ఓయూ విద్యార్థులు బాసటగా నిలివడం వంటి సంఘటనలతో 'బిగ్ బాస్'ను నిషేదించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం మూడో సీజన్ మొదలైంది. మొదటి రోజే ట్విస్టులతో నడిచిన ఈ షోలో రెండో రోజు గొడవలు మొదలయ్యాయి.
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
https://telugu.filmibeat.com/television/war-start-in-bigg-boss-telugu-show-078567.html
సమంతకు షాక్.. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు లీక్.. మొన్న త్రిష.. ఇప్పుడు ఆమె.. అచ్చం అలాగే..
అక్కినేని వారి కోడలు సమంత దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమాకు పచ్చ జెండా ఊపేస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటోంది. ఆమె నటించిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కలెక్షన్లనూ భారీగానే సాధించింది. ఇదే ఉత్సాహంతో సమంత మరో సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో సమంతకు ఊహించని షాక్ తగిలింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
హిట్లుంటేనే చేస్తాడు.. నాకంటూ ఓ క్యారెక్టర్ ఉండదా? మహేష్ బాబుపై పూరి సంచలనం!
మహేష్ బాబు హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ 'పోకిరి', 'బిజినెస్మ్యాన్' లాంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'జన గణ మన' సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అందుకు కారణం పూరి వరుస ప్లాపుల్లోకి వెళ్లడమే అనే ప్రచారం జరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండితారక్ ఇపుడు మారిన మనిషి, పాత విషయాలు తవ్వొద్దు: పూరి కామెంట్లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం!
ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబుపై పూరి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన హిట్లలో ఉండే డైరెక్టర్లతో మాత్రమే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారు, ప్లాపుల్లో ఉండే డైరెక్టర్లతో చేయడానికి ఇష్టపడరు. తనతో 'జన గణ మన' సినిమా చేయకపోవడానికి కారణం అదే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిబిగ్ బాస్ 3లో సిగపట్లు మొదలు... చిచ్చు పెట్టింది ఎవరు? శ్రీముఖి కారణమా?
ఆడవారు
ఎక్కడ
ఉంటే
అక్కడ
గొడవలు
ఖాయం.
బిగ్
బాస్
ఇంట్లో
కూడా
అదే
జరుగుతోంది.
ఇంటి
కెప్టెన్
హేమతో...
హిమజ
గొడవ
పడ్డారు.
ఇద్దరూ
ఒకరినొకరు
తిట్టుకున్నారు.
ఇందుకు
సంబంధించిన
ప్రోమో
మంగళవారం
విడుదల
చేశారు.
ఇది
వీక్షకుల్లో
షోపై
మరింత
ఆసక్తి
పెంచింది.
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
దిల్ రాజు చేతులు పిసుక్కుంటున్నాడట... మంచి లాభం మిస్సయ్యాడా?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇష్మార్ట్ శంకర్'. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. జులై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఈ మూవీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆయన భార్యతో రొమాన్స్.. బాధగా అనిపించినా.. తప్పలేదు.. సూర్య ఎమోషనల్
దక్షిణాది
చిత్ర
పరిశ్రమలో
విలక్షణ
నటుడు
సూర్య
నటిస్తున్న
తమిళ
సినిమా
'కప్పాన్'.
తెలుగులో
ఈ
సినిమా
'బందోబస్త్'గా
ప్రేక్షకుల
ముందుకొస్తుంది.
సూర్యతోపాటు
ప్రముఖ
నటుడు
మోహన్
లాల్,
తమిళ
హీరో
ఆర్య,
హీరోయిన్
సాయేషా
సైగల్
తదితరులు
ఈ
చిత్రంలో
నటించారు.
సెన్సిబుల్
మ్యూజిక్
డైరెక్టర్
హ్యారీస్
జైరాజ్
సంగీతం
అందించిన
ఈ
చిత్ర
పాటలను
ఆదివారం
చెన్నైలో
విడుదల
చేశారు.
ఈ
సందర్భంగా
హీరో
సూర్య
ఉద్వేగంగా
ప్రసంగించారు.
సూర్య
చెప్పిన
మాటలివే..
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
RRRలో ఎన్టీఆర్కు జంటగా హాట్ హీరోయిన్.. రాజమౌళి సీక్రెట్గా అమెరికాలో..
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త తాజాగా వెలుగు చూసింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండిక్రికెటర్ బూమ్రాతో డేటింగ్... అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ
ప్రేమమ్
సినిమాతో
సినీ
పరిశ్రమలోకి
అడుగుపెట్టిన
అనుపమ
పరమేశ్వరన్
ఆ
తర్వాత
అదే
సినిమా
రీమేక్తో
తెలుగు
ఇండస్ట్రీలోకి
ప్రవేశించింది.
ఆ
తర్వాత
అఆ,
శతమానం
భవతి,
కృష్ణార్జున
యుద్ధం,
తేజ్
ఐ
లవ్
యూ,
హలో
గురు
ప్రేమ
కోసమే
చిత్రాల్లో
నటించింది.
తాజాగా
రాక్షసుడు
సినిమాలో
బెల్లంకొండ
శ్రీనివాస్కు
జంటగా
నటిస్తున్నది.
ఈ
సినిమా
ఆగస్టు
9న
రిలీజ్
అవుతున్న
నేపథ్యంలో
అనుపమ
మాట్లాడుతూ..
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
నా పెళ్లాన్ని గెలికావు.. అలానే చేస్తావా? వరుణ్ సందేశ్, మహేష్ విట్టా ఫైట్
బిగ్బాస్
తెలుగు
రియాలిటీ
షో
సీజన్
3లో
సెలబ్రిటీల
మధ్య
విబేధాలు
రోజు
రోజుకు
ముదిరిపోతున్నాయి.
ఒకరంటే
మరొకరికి
పడనంతగా
అభిప్రాయ
బేధాలు
భగ్గుమన్నాయి.
నాలుగో
రోజు
కార్యక్రమంలో
హేమ,
రాహుల్,
హేమ-శ్రీముఖి
మధ్య,
అలాగే
వరుణ్
సందేశ్
దంపతులు
రాహుల్
విట్ట
మధ్య
గొడవలు
తారస్థాయికి
చేరుకొన్నాయి.
వారి
మధ్య
గొడవలకు
కారణమేమిటంటే..
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి