Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్రెండింగ్: అజ్ఞాతంలోకి చిరంజీవి.. ఆమె మాజీ భర్తతో సాయిపల్లవి పెళ్లి.. పడుకోవడానికి బాండ్..
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం...
నెలకు 50 వేలు ఆఫర్, పడుకోవడానికి బాండ్ రాయమన్నాడు.. నటి సంచలనం!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి పలు చిత్రాల్లో నటించించింది. కృష్ణ, మిరపకాయ్ లాంటి చిత్రాల్లో కరాటే కళ్యాణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. కరాటే కళ్యాణి ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో పోటీ ఈసీ మెంబర్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో నటిగా ఎదిగానని కరాటే కళ్యాణి పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్, తనకు ఎదురైన అనుభవాల గురించి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో సాయి పల్లవి.. త్వరలోనే పెళ్లి ?
ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా చిత్రంతో తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అందాల ఆరబోతకు దూరంగా ఉండే సాయి పల్లవి నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుర్రకారు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతుంటారు. ఫిదా, ఎంసీఏ, పడిపడి లేచే మనసు లాంటి చిత్రాలు సాయి పల్లవి నటించింది. తాజాగా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
చిరంజీవి భోజనం పెట్టి రూ.5 లక్షలు ఇచ్చారు.. తెనాలిలో అరెస్ట్ చేస్తే విడిపించింది నేను!
రచయిత చిన్ని కృష్ణ మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారుతున్నాయి. ప్రముఖ రచయిత ఆకుల శివ చిన్న కృష్ణ వ్యాఖ్యలపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. చిన్ని కృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరొక్కసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ జాతకం మొత్తం బయటపెడతా అని ఆకుల శివ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు నీచుడివి కాబట్టే చిరంజీవి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు అని ఆకుల శివ వ్యాఖ్యానించారు. తాను దర్శకుడిని కాకుండా చిన్ని కృష్ణ అడ్డుకున్నారు అంటూ ఆకుల శివ ఆరోపించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
ఆమె కెరీర్ నాశనం కాకూడదనే.. రెజీనాతో ఎఫైర్ గురించి సాయి ధరమ్ తేజ్!
సాయిధరమ్ తేజ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ రెజీనాతో లవ్ ఎఫైర్ రూమర్ మాత్రం తేజుని విడిచిపెట్టడం లేదు. తేజు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా రెజీనా గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని ప్రారంభించింది. తేజు ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా రెజీనాతో ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
షాకింగ్.. జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష.. కేసులు, కోర్టు తీర్పు వివరాలు ఇవే!
జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో జానీ మాస్టర్ దిట్ట. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక పలు చిత్ర పరిశ్రమల్లో జానీ మాస్టర్ అగ్ర హీరోలతో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ కు మేడ్చల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
దర్శకరత్న ఆస్తుల వివాదం: మోహన్ బాబుపై దాసరి కోడలు సంచలనం
దాసరి నారాయణరావు ఆస్తుల పంపకాల్లో మోహన్ బాబు పెద్ద మనిషిగా వ్యవహరిస్తారని తమను నమ్మించారని, కానీ మోహన్ బాబు పట్టించుకోవడం లేదంటూ... దాసరి నారాయణరావు కోడలు సుశీల మీడియా ముందుకు రావడం చర్చీనీయాంశం అయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నా ఆస్తులన్నీ అమ్మేసి మీ పార్టీకి ఇస్తా: మంచు విష్ణు ఛాలెంజ్
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి ఐఏఎస్ ఆఫీసర్ రావత్ గారికి చాలా లెటర్స్ రాయడం జరిగింది. మేము ఇచ్చిన లెటర్లో మాకు రావాల్సిన దానికంటే ఒక రూపాయి ఎక్కువ ఉన్నా... నా ఆస్తులన్నీ అమ్మేసి మీ పార్టీ ఫండ్గా ఇస్తా ఆ ఛాలెంజుకు మీరు రెడీనా? అంటూ మంచు విష్ణు సవాల్ చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘ఆరెంజ్’ నష్టాల నుంచి పుంజుకున్న నాగబాబు... ఇప్పుడు ఆస్థి ఎంతంటే?
'ఆరెంజ్' సినిమా నాగబాబును ఆర్థికంగా ఎంత దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా వల్ల ఉన్న డబ్బంతా పోగొట్టుకోవడంతో పాటు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. అయితే నాగబాబు ఆ పరిస్థితి నుంచి బయట పడ్డారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మహేష్ బాబును మించిపోయేలా...కోట్లు ఖర్చు పెట్టి ఆర్డర్ చేసిన అల్లు అర్జున్!
కొన్నేళ్ల క్రితమే మహేష్ బాబు అత్యంత ఖరీదైన కారావ్యాన్ కొనుగోలు చేశారు. దాదాపు రూ. 3 నుంచి 4 కోట్ల ఖర్చుతో స్పెషల్గా కారావ్యాన్ డిజైన్ చేయించుకున్నారు. అయితే త్వరలో టాలీవుడ్లోకి దాన్ని మించిన, ఖరీదైన, అత్యధునిక హంగులు కలిగిన కారావ్యాన్ రాబోతోంది. అల్లు అర్జున్ దీన్ని కొనుగోలు చేశారట.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పవన్ కళ్యాణ్ తీరుతో ఇబ్బందుల్లో సినీ స్టార్లు.. కోరిక ఉన్నా దూరంగా!
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో తెలుగు సినీ ప్రముఖులు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రవారిని కొడుతున్నారంటూ ఆయన ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఇప్పటికే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఓట్ల కోసం ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరైంది కాదని తెలిపారు. తాజాగా నిర్మాత నట్టి కుమార్ కూడా పవన్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నేనైతే ఉరి.. రక్షిత్తో స్వచ్ఛమైన ప్రేమ కాదా? ఆ హీరోతో డేటింగ్ వల్లనే.. రష్మికపై నెటిజన్ల ఫైర్
కన్నడ భామ రష్మిక మందన్న వరుస విజయాలు, సినిమాలతో కెరీర్ను బ్రహ్మండంగా మలచుకొంటున్నది. విజయ్ దేవరకొండ, విజయ్ లాంటి హీరోలతో జతకడుతున్న భామను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
హీరోయిన్తో బ్రేకప్: తలకు గన్పెట్టి.. సూసైడ్ చేసుకుంటా.. ఇదే మంచి ఛాన్స్.. హీరో ట్వీట్లు
బాలీవుడ్ హీరో, ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ పార్ట్నర్ ఉదయ్ చోప్రా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని చేసిన ట్విట్టర్ పోస్ట్ సినీ, అభిమాన వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. హీరోయిన్ నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ తర్వాత ఉదయ్ చోప్రా డిప్రెషన్కు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన చేసిన వరుస ట్వీట్లు సంచలనం రేపాయి. ఆయన ఏమని ట్వీట్ చేశారంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
మీ అన్నలు కాపాడుతారా? నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాలి..పవన్, చిరు, నాగబాబుపై చిన్నికృష్ణ ఆగ్రహం
తెలంగాణలో శాంతియుతంగా జీవిస్తున్న సెటిలర్ల జీవితాలతో ఆడుకోవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సినీ ప్రముఖుడు చిన్నికృష్ణ మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్లపై దాడులు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను చిన్ని కృష్ణ తప్పుపట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్మీట్లో చిన్ని కృష్ణ మాట్లాడుతూ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
అజ్ఞాతంలోకి చిరంజీవి.. మెగా హీరోల మౌనం.. దిక్కుతోచని పరిస్థితుల్లో పవన్, నాగబాబు
జనసేన పార్టీ తరఫున భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగాడు. నాగబాబు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఈ క్రమంలో తన మెగా సోదరులకు చిరంజీవి క్యాంపెయిన్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ ఎలాంటి నుంచి స్పందన రాలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:
నీదీ ఎంత చెత్త క్యారక్టరో.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. సీనియర్ నటుడిపై సమంత, రానా ఫైర్
లేడి సూపర్స్టార్ నయనతారపై తమిళ నటుడు రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సమంత, రానా దగ్గుబాటి ఫైర్ అయ్యారు. ఇంతకు రాధారవి ఏమన్నారంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: