Don't Miss!
- News ద్రోణి ప్రభావం: ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన; అన్నదాతల ఆందోళన!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ట్రెండింగ్: సుధీర్ను ఛీ కొట్టిన రష్మీ.. లైఫ్లో ఎవర్నిపెళ్లిచేసుకొను.. రాసలీలలన్నీ బయట పెడతా!
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో కంగన రనౌత్, రష్మి, అల్లు అర్జున్, రాంచరణ్ తదితర సినీ సెలబ్రిటీల వార్తలు ట్రెండింగ్ మారాయి. మణికర్ణిక వివాదం, వినయ విధేయ రామ చిత్రానికి సంబంధించిన దానయ్య, బోయపాటి మధ్య గొడవ మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. అలాంటి ట్రెండింగ్ వార్తలు మరిన్నీ మీకోసం..
భార్యతో అల్లు అర్జున్ చిలిపి గొడవ..
భార్యతో
అల్లు
అర్జున్
చిలిపి
గొడవ..
ఎవరివల్లనో
తెలుసా!
అల్లు
అర్జున్
నిన్న
తన
ముద్దుల
కుమార్తె
అర్హతో
సరదాగా
జరిగిన
సంభాషణ
సోషల్
మీడియాని
ఊపేస్తోంది
దీని
అనంతరం
అల్లు
అర్జున్,
స్నేహ
దంపతుల
మధ్య
చిలిపి
గొడవ
ఒకటి
జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సుధీర్ను ఛీ కొట్టిన రష్మీ, ఫోటో కోసం వర్షిణితో గొడవ.. ఆ ఫోటో ఎవరిదంటే..
ప్రఖ్యాత టెలివిజన్ షో నిర్వహించే డ్యాన్స్ షో హంగామాగా సాగిపోతుంటుంది. యాంకర్ ప్రదీప్ హోస్ట్గా వ్యవహరించే ఈ కార్యక్రమంలో రష్మి, వర్షిణి, సుధీర్ తదితరులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో రష్మీ, వర్షిణి, సుధీర్ను ప్రదీప్ ఆటపట్టించడం ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ షో సందర్భంగా రష్మీ, వర్షిణి ఓ ఫోటో కోసం గొడవ పడుతున్న నేపథ్యంలో ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాంచరణ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? తెలిస్తే షాకే.. 38 కోట్లతో ఇల్లు తర్వాత లెక్క ఇది!
మెగా పవర్స్టార్ రాంచరణ్ వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తాజాగా భారీ మొత్తాన్ని వెచ్చించి విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేయడంతో రాంచరణ్ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. తాజాగా రాంచరణ్ నికర ఆస్తుల విలువను ఆంగ్ల వెబ్సైట్ అంచనా వేయడం మరింత చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
గడ్డకట్టే మంచులో... బికినీ వేసి హీట్ పుట్టించిన టీవీ నటి (ఫోటోస్)
హిందీ టీవీ నటి, 'ఉత్తరన్' సీరియల్ ఫేం శ్రీజితా దే తన హాట్ ఫోజులతో ఇంటర్నెట్ను వేడెక్కించింది. రక్తం గడ్డకట్టే మైనస్ 10 డిగ్రీల మంచులో దుస్తులు తీసేసి మెటాలిక్ గోల్డెన్ బికినీ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కాశ్మీర్లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లిప్ లాక్స్తో రెచ్చిపోయిన బిగ్బాస్ బ్యూటీ.. ట్రైలర్ చూస్తే '90ఎంఎల్' ఏసినట్లే!
బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. ఈ షో తర్వాత ఓవియా నటిస్తున్న తొలి చిత్రం 90 ఎంఎల్. ఈ చిత్రానికి అనిత ఉదీప్ దర్శకురాలు. ఈ చిత్రానికి తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. ఓవియా తన అభిమానులందరికి షాక్ ఇస్తూ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మహేష్ ఆనంద్ విషాదం.. కనీసం ఆటోకు డబ్బులేక.. 18 ఏళ్లు ఒంటరిగా.. భార్య వదిలేస్తే!
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో తన మార్కు విలనిజంతో ఆకట్టుకొన్న నటుడు మహేష్ ఆనంద్ దారుణమైన స్థితిలో మృతిచెందడం సినీ వర్గాలను కలిచివేసింది. మహేష్ ఆనంద్ మరణం నేపథ్యంలో చాలా విషాదకరమైన, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రగులుతున్న మెగా వివాదం: బోయపాటికి బాలయ్య ఫుల్ సపోర్ట్
సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడడం, ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 30 కోట్ల మేర నష్టపోవడం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు పరిహారం చెల్లించాలని హీరో రామ్ చరణ్, నిర్మాత దానయ్య నిర్ణయిచడం, బోయపాటి తన రెమ్యూనరేషన్ నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి ససేమిరా అనడంతో వివాదం మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మనం బాగుపడాలంటే.. తొక్కేయాల్సిందే: నాగబాబు సెటైర్.. ఎవరి గురించో తెలుసా?
మై ఛానల్, నా ఇష్టం అనే పేరుతో మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించి రకరకాల సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైకిల్ను టార్గెట్గా చేసుకొని తన విమర్శనాస్త్రాలను సంధించారు. టీడీపీ అధికార చిహ్నం సైకిల్ అనే విషయం అందరికీ తెలిసిందే. సైకిల్పై నాగబాబు వేసిన సెటైర్లు ఏం వేశారంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఒక్కొక్కరి అంతు చూస్తా, రాసలీలలన్నీ బయట పెడతా.. వైరల్ అవుతున్న హీరోయిన్ వీడియో!
కంగనా రనౌత్ ఇటీవల నటించిన మణికర్ణిక చిత్రం విజయ పథంలో దూసుకుపోతోంది. ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అనసూయ అందాన్ని పొగుడుతూ కామెంట్.. అలీ కెలికాడు, నవ్వులే నవ్వులు!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయకు విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు సొంతం అవుతున్నాయి. ఇటీవల ఆమె జీ అవార్డ్ అందుకున్నపుడు కమెడియన్ అలీ ఆసక్తికర సీన్ క్రియేట్ చేశాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
జీవితంలో ఎవర్నిపెళ్లిచేసుకొను.. కారణం అదే.. నా లైఫ్ అంకితం.. సాయిపల్లవి
విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకొన్న సాయిపల్లవి వరుస విజయాలు, సక్సెస్లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ధనుష్తో కలిసి నటించిన మారి2 చిత్రం సాయిపల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సాయిపల్లవి సినిమా గురించి, వ్యక్తిగత జీవితం గురించి స్పష్టంగా వెల్లడించిది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఆమె చేతుల్లోకి వెళుతుంది.. అందుకే ఆపేస్తున్నారు.. తమ్మారెడ్డి సంచలనం!
స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఎన్టీఆర్ కు భారతరత్న మాత్రం రావడం లేదు. దీనికి కారణం చంద్రబాబే అన్నట్లుగా తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సార్ ఒక్క అవకాశం... అవసరమైతే అల్లు అర్జున్ గేటు ముందు నిల్చుంటా!
ప్రియా వారియర్ మూవీ ‘లవర్స్ డే' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత గురురాజ్ అల్లు అర్జున్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మాకు మేము ఇండస్ట్రీలో రుజువు చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే అల్లు అర్జున్ సర్ డేట్స్ కోసం ఆయన ఇంటి గడప ముందు నిలబడతామన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘యాత్ర'లో ఆ సీన్లు చూసినపుడు సిగ్గేసింది: రావు రమేష్
మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యాత్ర' ఫిబ్రవరి 8న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంపై రావు రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మంచు మనోజ్ ఒక కులపిచ్చి ఇడియట్.. ఎలా నోరు మూయించాడో తెలుసా!
ఒక్కడు మిగిలాడు చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న మనోజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చేరువగా ఉంటున్నాడు. తాజాగా తనని దూషించిన ఓ నెటిజన్ మనోజ్ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.