twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్ : బట్టలంటే గిట్టదంట.. ఆ సీన్స్‌లో పోటీపడి నటించారు.. స్పైసీ రోల్‌లో యాంకర్

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

     షూటింగ్ మానేస్తా.. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్.. ట్వీట్‌తో రాజమౌళి సెన్సేషన్

    షూటింగ్ మానేస్తా.. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్.. ట్వీట్‌తో రాజమౌళి సెన్సేషన్

    దర్శక ధీరుడు రాజమౌళి షూటింగ్ మానేస్తా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం RRR షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టడం చూసి షాకయ్యారు నెటిజన్లు. పైగా తాను షూటింగ్ మానేయడానికి కారణం కూడా చెప్పారు జక్కన్న. ఇంతకీ రాజమౌళి షూటింగ్ మానేస్తా అని ఎందుకంటున్నారు? వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

     మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్! రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్! రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ హీరోయిన్ అంటూ తాజాగా బయటకొచ్చిన మరో వార్త మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది. ఆ వివరాలు చూద్దామా..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    రష్మీ గౌతమ్, అనసూయ ఇద్దరికీ నిరాశే.. అయ్యో పాపం! ఇలా జరిగిందేంటో..

    రష్మీ గౌతమ్, అనసూయ ఇద్దరికీ నిరాశే.. అయ్యో పాపం! ఇలా జరిగిందేంటో..

    కేవలం వెండితెరనే కాదు బుల్లితెరపై అందాల విందు ఇవ్వొచ్చు అని ప్రూవ్ చేశారు యంగ్ యాంకర్లు రష్మీ గౌతమ్, అనసూయ. చిన్ని తెరపై ఈ ఇద్దరి హంగామా చూసిన దర్శకనిర్మాతలు వారికి సినిమా ఛాన్సులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరంలో సినిమాల రూపంలో ఈ ఇద్దరికీ నిరాశే మిగిలింది. అందుకు సంబంధించిన వివరాలు చూద్దామా..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అటవీ ప్రదేశాల్లో ఎన్టీఆర్.. వారం రోజులుగా అక్కడే.. అదిరిపోయే స్కెచ్ వేసిన రాజమౌళి

    అటవీ ప్రదేశాల్లో ఎన్టీఆర్.. వారం రోజులుగా అక్కడే.. అదిరిపోయే స్కెచ్ వేసిన రాజమౌళి

    రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా RRR. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే చిత్రాల్లోని కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా రాజమౌళి అదిరిపోయే స్కెచ్ వేశారట. వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అనసూయ ఫ్యాన్స్‌కు పండుగే: స్పైసీ రోల్‌లో యాంకర్.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్

    అనసూయ ఫ్యాన్స్‌కు పండుగే: స్పైసీ రోల్‌లో యాంకర్.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్

    అనసూయ భరద్వాజ్.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హాట్ యాంకర్. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మడు.. అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెంచేసుకుంటోంది. టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచి ఫిల్మ్ మేకర్లను తన వైపునకు తిప్పుకుంటోంది. ఈ క్రమంలో అనసూయ ఓ సినిమాలో అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన కీలక విషయాన్ని సదరు డైరెక్టర్ వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    షోను నిలబెట్టుకునేందుకే వెనక్కి తగ్గారా.? జబర్ధస్త్ నుంచి ఆ ఇద్దరు లీడర్లకే ఎందుకిలా.!

    షోను నిలబెట్టుకునేందుకే వెనక్కి తగ్గారా.? జబర్ధస్త్ నుంచి ఆ ఇద్దరు లీడర్లకే ఎందుకిలా.!

    దాదాపు ఏడేళ్లుగా తెలుగు బుల్లితెర చరిత్రలోనే సక్సెస్‌ఫుల్ కామెడీ షోగా వెలుగొందుతోంది ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్'. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ప్రభావం చూపించిందీ కామెడీ షో. భారీ స్థాయిలో టీఆర్పీలు సాధిస్తూ దూసుకుపోతున్న 'జబర్ధస్త్' వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు టాలీవుడ్‌కు సైతం పరిచయం అయ్యారు. వారంతా ఇప్పుడు సెలెబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    విజయ్ దేవరకొండ కుటుంబం పెద్దదైంది.. బన్నీ, మహేశ్ కంటే స్పీడుగా పెంచుకున్నాడు

    విజయ్ దేవరకొండ కుటుంబం పెద్దదైంది.. బన్నీ, మహేశ్ కంటే స్పీడుగా పెంచుకున్నాడు

    చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా మారాడు. ఇందులో ఎంతో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. దాని తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. ఈ సినిమాలో తనలోని మరో యాంగిల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక, ఆ తర్వాత 'గీత గోవిందం'లో పూర్తి మేకొవర్ మార్చేశాడు. ఇలా సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన కుటుంబాన్ని పెద్దది చేసుకున్నాడు. ఇంతకీ ఈ సెన్సేషనల్ హీరో ఏం చేశాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    జీవితంలో ఒక్కసారే అలాంటి పాత్రలు.. వాటితో కలిపే పేమెంట్‌.. సత్యరాజ్ కామెంట్స్

    జీవితంలో ఒక్కసారే అలాంటి పాత్రలు.. వాటితో కలిపే పేమెంట్‌.. సత్యరాజ్ కామెంట్స్

    హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 230 చిత్రాలకు పైగా నటించాడు సత్యరాజ్. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. అయితే ఈ వారం సత్యరాజ్‌కు ప్రత్యేకంగా నిలుస్తుంది. సత్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం దొంగ‌, ప్రతి రోజూ పండగే ఒకే రోజు రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    బట్టలంటే గిట్టదంట.. ఆ ఫోటోలను షేర్ చేసిన స్టార్ హీరోయిన్

    బట్టలంటే గిట్టదంట.. ఆ ఫోటోలను షేర్ చేసిన స్టార్ హీరోయిన్

    ప్రేమమ్ సినిమాలో మెరిసిన అనుపమా పరమేశ్వరణ్.. తెలుగు ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అఆ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చి అందర్నీ మెప్పించింది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే ఈ మలయాళి భామ.. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగానే ఉంటుంది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఆ సీన్స్‌లో పోటీపడి నటించారు.. రెగ్యులర్ కథలు నచ్చవు.... జీతు జోసెఫ్ కామెంట్స్

    ఆ సీన్స్‌లో పోటీపడి నటించారు.. రెగ్యులర్ కథలు నచ్చవు.... జీతు జోసెఫ్ కామెంట్స్

    'దృశ్యం' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'దొంగ'. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జీతు జోసెఫ్‌ మీడియాతో ముచ్చటించాడు.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X