Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ట్రెండింగ్: బ్రేకప్ తర్వాత రత్తాలు మరో అఫైర్, అమ్మాయిలా మారితే నరకమే.. పూనమ్ కౌర్ వీడియోలు వైరల్
కరోనా లాక్డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. చిరంజీవి, రోజా, రిషి కపూర్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, కరోనావైరస్కు సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.
Recommended Video
అమ్మాయిలా మారిన తరువాత నరకం చూశాను.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్ షో నుంచి వచ్చిన కమెడియన్స్ చాలా వరకు సినిమాల్లో క్లిక్కవుతూనే ఉన్నారు. ధన్ రాజ్, షకలక శంకర్, హైపర్ ఆది, మహేష్ వంటి వారికి మంచి గుర్తింపు తెచ్చిన ఆ షో మరికొందరికి మాత్రం అనుకున్నంతగా సినిమాలలో అవకాశాలు తెప్పించలేకపోయింది. సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఇంకా ఆ షోలతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. ఇక మరో వర్గానికి కూడా జబర్దస్త్ షో ఒక ఆధారంగా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సునిశిత్ యవ్వారంపై లావణ్య త్రిపాఠీ షాకింగ్ ఆన్సర్.. ఆ విషయం బయటకు రాకుండా..
సెలబ్రెటీలపై ఎలాంటి కామెంట్స్ చేసినా సెలబ్రెటీ కావచ్చు అనే ఆలోచనలు ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి. వారిని తిడితే సేఫ్ జోన్ లో ఈజీగా సెలబ్రెటీలుగా మారవచ్చు అని కొందరు అదే పనిగా పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. అయితే ఆ పిచ్చి డోస్ రోజురోజుకి మరీంతగా పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు.. ఇర్ఫాన్ ఖాన్ భార్య ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల యావత్ భారతదేశం సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇర్ఫాన్ మరణం తీరని లోటని, కుటుంబ సభ్యుడు చనిపోయాడన్నంత బాధ కలుగుతోందని అందరూ దు:ఖించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇర్ఫాన్ మృతిపట్ల సోషల్ మీడియా మొత్తం మూగబోయింది. ఈ మేరకు ఇర్ఫాన్ భార్య సుతాపా, పిల్లలు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చాలా సార్లు ప్రేమలో మోసపోయిన రత్తాలు.. ఇప్పుడు మరొక ఎఫైర్?
సినీ తారలు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా రూమర్స్ అనేవి అంత ఈజీగా తగ్గవు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆ రూమర్స్ మరీంత వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కొన్నిసార్లు అనవసరమైన రూమర్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఒక హాట్ బ్యూటికి సంబంధించిన రూమర్ కూడా హాట్ టాపిక్ అవుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
రూమర్లు చెలరేగుతున్నా.. ఇంకా అతన్నే ఫాలో అవుతున్న అనుష్క!
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులోనే జరగాలని.. పెద్దలు చెబుతుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఈ కామెంట్స్ కి స్టార్స్ వాల్యూ ఇవ్వడం లేదు. పెళ్లి అంటే చిరాకు పడుతున్నారు. సినిమా ప్రపంచంలో గోల్స్ కోసం పర్సనల్ లైఫ్ ని చాలా మిస్ అవుతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. హీరోలే అనుకుంటే హీరోయిన్స్ వారి కంటే ఎక్కువగా సింగిల్ గానే ఉండడానికి ఇష్టపడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అఘోరాగా బాలకృష్ణ నిజమే.. చిరంజీవితో సినిమా ఎప్పుడంటే బోయపాటి శ్రీను క్లారిటీ
టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. వారిద్దరి మధ్య వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ స్టామినాను చాటిచెప్పాయి. తాజాగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా సిద్ధమవుతున్నది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలో టెలివిజన్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి మాట్లాడుతూ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అజిత్ బర్త్ డేపై విజయ్ ఫ్యాన్స్ పెత్తనం.. పీక్స్లో ట్విట్టర్ వార్.. దేశవ్యాప్తంగా విజయ్దే హవా
ఫ్యాన్స్ వార్ అనేవి ఎక్కువగా దక్షిణాదిలోనే కనిపిస్తాయి. అది మరీ ముఖ్యంగా తమిళ నాట ఓ రేంజ్లో కనిపిస్తుంది. అక్కడి హీరోలు, హీరోయిన్లకు గుళ్లు కూడా కట్టేస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా అక్కడి అభిమానులు మళ్లీ గొడవకు దిగారు. సోషల్ మీడియాలో ట్వీట్లతో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పూనమ్ కౌర్ వీడియోలు వైరల్.. భజన బ్యాచ్, పెయిడ్ మీడియా అంటూ ఫైర్.. ట్వీట్స్ తొలగించిన నటి
పూనమ్ కౌర్కు ట్వీటేయడం, మళ్లీ డిలీట్ చేయడం సర్వసాధారణమైంది. ఆ మధ్య కూడా అంతే ట్వీట్స్ వేసేది.. మళ్లీ కాసేపటి డిలీట్ చేసేది. లేదా హ్యాక్ అయిందనంటూ కబుర్లు చెప్పేది. తాజాగా పూనమ్ మరోసారి మీడియాపై రెచ్చిపోయింది. ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసింది. అయితే మళ్లీ కాసేపటికే ఆ ట్వీట్స్ తొలగించింది. అయితే అప్పటికే వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తెగ వైరల్ అయ్యాయి. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
మరోసారి బికినీ వేయడానికి సిద్ధమైన పూజా హెగ్డే.. ఎంత డిమాండ్ చేసిందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ఎందుకంటే సీనియర్ హీరోయిన్స్ చాలా వరకు రిటైర్మెంట్ కి దగ్గరవుతున్నారు. హీరోలు కూడా వారిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గ్లామర్ డోస్ ఎంత పెంచుతున్నా కూడా నేటితరం యంగ్ హీరోయిన్స్ కి పోటీని ఇవ్వలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లిస్ట్ లో కొనసాగుతున్న ఏకైక నటి పూజా హగ్డే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ రెడ్డి బోల్డ్ పిక్.. అద్దంలో అందాల విందు.. పర్ఫెక్ట్గా ఉండాల్సిన పని లేదంటూ కామెంట్
శ్రీ రెడ్డి గురించి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఆమె సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ నానా రచ్చ చేసింది. దగ్గుబాటి అభిరామ్, నాని, పవన్ కళ్యాణ్ వంటివారిపై నోటికొచ్చినట్టు కామెంట్ చేసింది. ఇక్కడ వ్యతిరేకత పెరగడంతో కోలీవుడ్కి వెళ్లి సెటిలైంది. అయితే కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్న శ్రీ రెడ్డి.. గతనెల నుంచి రెచ్చిపోయి కామెంట్స్ చేస్తోంది. అందరిపై పరుష పదజాలంతో విరుచుకుపడింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నెటిజన్ను తిట్టిన మంచు లక్ష్మీ.. పోవే అంటూ రివర్స్ అటాక్.. మల్లెపూలు ట్వీట్ వైరల్
మంచు లక్ష్మీ తెలుగు భాషా ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె భాష, యాస, మాట్లాడే విధానం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇట్టే గుర్తుపడతారు. ఆమె ఇంగ్లీష్ భాష, యాసపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఒక్కో సందర్భంతో తెలుగు, ఇంగ్లీష్ పదాలను కలిపి కూడా వాడేస్తుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ అర్థం కాక నెటిజన్స్ డైలామాలో పడ్డారు. అదేంటో ఓ సారి చూద్దాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
మరణానికి ముందు.. అభిమాని పాటకు రిషికపూర్ ఫిదా.. లెజెండ్ ఏం చేశారో తెలుసా?
బాలీవుడ్ నటుడు రిషికపూర్ క్యాన్సర్ వ్యాధిని ఎదిరిస్తూ చివరి వరకు మృత్యువుతో ధైర్యంగా పోరాడారు. హాస్పిటల్లో అభిమాని అయిన డాక్టర్తో ఉత్సాహంగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్గా మారింది. హాస్పిటల్ బెడ్పై రిషికపూర్ ఉండగా.. ఓ డాక్టర్ పాట పడగా ఫిదా అయ్యారు. అతడికి దీవెనలు అందించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. ఆ వీడియో గురించి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అక్షయ్ను తీసుకుని ఇర్ఫాన్ను తిరిగి పంపించు!.. అలా జరిగితే మొదట నువ్వే ఉండవ్.. మండిపడ్డ డైరెక్టర్
ఓ పక్క దిగ్గజ నటులు చనిపోయారు. మరోపక్క ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ వారి వక్రబుద్దిని బయట పెడుతున్నారు. చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ను తిరిగి ఇవ్వమని, అందుకు బదులుగా అక్షయ్ కుమార్ను తీసుకెళ్లమని ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్కు రెస్పాన్స్ కూడా భారీగానే వచ్చింది. ఈ ట్వీట్ కాస్తా.. దర్శకుడు హరీష్ శంకర్ వద్దకు చేరడంతో ఆయన గట్టిగా కౌంటర్ వేశాడు.
పూర్తి
వివరాలకు
ఇక్కడ
క్లిక్
చేయండి
https://telugu.filmibeat.com/news/harish-shankar-reacted-akshay-kumar-and-irrfan-khan-086439.html
చివరి క్షణాల్లోనూ అలాగే.. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ను నవ్వించిన రిషి కపూర్.. బంధువుల ప్రకటన
బాలీవుడ్లో రొమాంటిక్ హీరో రిషి కపూర్ నేడు (ఏప్రిల్ 30) మరణించారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. లుకేమియా అనే క్యాన్సర్తో పోరాడిన రిషి నేటి ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఆయన బంధువులు ఓ ప్రకటన చేశారు. చివరి క్షణాల్లో ఆయన ఎలా ఉన్నారో చెప్పుకొస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఉన్న సారాంశం ఏంటంటే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
గుండె ముక్కలైంది.. రణ్బీర్కు మనోధైర్యం.. రిషికపూర్ మృతితో విషాదంలో పవన్, మహేష్
బాలీవుడ్ నట దిగ్గజం రిషి కపూర్ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతివార్తతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోవడానికి కష్టంగా మారిందని పేర్కొంటున్నారు. ఆయన లేని లోటును, ఆయనతో ఉన్న అనుభూతులను సోషల్ మీడియాలో వెల్లడించారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, నానీ తదితరులు ట్వీట్ చేసి సంతాపం తెలిపారు. వివరాల్లోకి వెళితే..