Don't Miss!
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
ట్రెండింగ్: ఆ కోరికలు తీరకుండానే కత్తి మహేష్.. మహిళా ఎంపీపై మాజీ సీఎం ఫైర్.. దాని కంటే అంగ మార్పిడి అంటూ..
దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. హైపర్ ఆది, నుస్రత్ జహాన్, వనితా విజయ్ కుమార్, మోనాల్ గజ్జర్, సోను సూద్కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..
RIP Kathi Mahesh: త్వరగా వెళ్ళిపోయారేంటి? మీకు న్యాయమా? స్నేహితులు, సన్నిహితుల కంటతడి
తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటుడు సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే.. 2 వారాల క్రితం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ముఖానికి తీవ్రగాయాలు కావడంతో ముందు నెల్లూరు జిల్లా ఆస్పత్రిలో ఆ తర్వాత చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కత్తి మహేష్ ఆకస్మిక మరణానికి కారణం.. ఆయనను వెంటాడిన సమస్య ఏమిటంటే
సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు, సామాజిక కార్యకర్త, మృదుస్వభావి కత్తి మహేష్ మరణంతో స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తొలుత నెల్లూరు, ఆ తర్వాత చెన్నై హాస్పిటల్కు తరలించారు. అయితే కోలుకొన్నట్టే కనిపించిన మహేష్ కత్తి హఠాత్తుగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కత్తి మహేష్ మరణానికి కారణం ఏమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
RIP kathi Mahesh : ఆ కోరికలు తీరకుండానే కన్నుమూసిన కత్తి మహేష్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆయనకి రెండు బలమైన కోరికలు ఉండేవని, ఆ కోరికలు తీరకుండానే ఆయన కన్నుమూశారని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కారు, ఆస్తులన్నీ అమ్ముకొన్నా.. రోడ్డుపై పడ్డ టెలివిజన్ నటి.. సహాయం కోసం ధీనంగా!
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలతో ఆడుకొంటున్నది. సినీ పరిశ్రమ స్తంభించడంతో ఎంతో మంది నటీనటులు, రోజువారీ వేతన కార్మికులు రోడ్డుపైన పడ్డారు. ముఖ్యంగా వయోభారంతో బాధపడుతున్న సీనియర్ నటులకు జీవితం మరింత దుర్బరంగా మారింది. తాజాగా సీనియర్ టెలివిజన్ నటి షగుఫ్తా ఆలీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కష్టాలను చెప్పుకొంటూ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కాలకేయకు భార్య ఉంటే అది రోహిణే .. ఆటాడుకొన్న యాంకర్ సుమ
లాక్డౌన్, కర్యూల కారణంగా షూటింగులు ఆగిపోవడం, సినిమా థియేటర్లు మూతపడటంతో బుల్లితెర వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. సుమ హోస్ట్గా కొనసాగుతున్న స్టార్ట్ మ్యూజిక్ షో మంచి ఎంటర్టైన్మెంట్ను పంచుతున్నది. తాజాగా ఈ ఎపిసోడ్లో సుమ ఇతర కంటెస్టెంట్ల హంగామా ఓ రేంజ్లో ఆకట్టుకొన్నది. ఈ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాజమౌళి పొట్టోడు.. ఆ డైరెక్టర్ అప్పట్లో అలా, మరి ఇప్పుడు ఎలా అంటే?
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆ సినిమా దెబ్బకు ఆయనతో సినిమా చేయడం కాదు కదా కనీసం ఆయనతో ఒక్కసారి కలిసి కాసేపు కూర్చుంటే చాలు అని మన హీరోలు భావిస్తూ ఉంటారు. కానీ ఆయనని ఒక దర్శకుడు పొట్టోడా అని పిలిచేవారట, ఎవరా దర్శకుడు ? ఏమిటా కధ అనేది తెలుసుకుందాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సీనియర్ నటి సుమలత మీద మాజీ సీఎం దారుణ వ్యాఖ్యలు.. అడ్డంగా పడుకోబెట్టి అంటూ!
ప్రముఖ నటి, ప్రస్తుత మాండ్య ఎంపీ సుమలత మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరంగా ఉన్న ఆ వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.. అసలు ఆయన ఏమన్నారు ? ఈ వివాదం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
టాలీవుడ్లోకి సీఎం కేసీఆర్ మనవడు.. టాప్ డైరెక్టర్, నిర్మాత ప్రయత్నాలు.. హిమాంషు ట్వీట్తో రూమర్లకు చెక్!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడిగా కల్వకుంట్ల హిమాంషు రావు మీడియాలో హైలెట్ అయ్యారు. పలు మార్లు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. అయితే తాజాగా తనపై వస్తున్న రూమర్లకు, గాసిప్స్కు తెర దించే ప్రయత్నం చేస్తూ హిమాంషు చేసిన ట్వీట్ మీడియాలోను, సోషల్ మీడియాలోను హైలెట్ అయింది. అయితే హిమాంషు చేసిన ట్వీట్ ఇప్పుడు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హిమాంషు రావు ట్వీట్ వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దాని కంటే అంగ మార్పిడి మంచిది.. చెప్పుల్తో కొట్టించి టీవీ లైవ్ ఇప్పిస్తా.. టాలీవుడ్ రచయిత స్ట్రాంగ్ వార్నింగ్
చందమామ సినిమాతో డైలాగ్ రైటర్ గా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీ భూపాల్ మంచి సెన్సిబుల్ రచయితగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి, అలా మొదలైంది, ఓ బేబీ, లాంటి సినిమాలకు పని చేసిన ఆయన ప్రస్తుతం లూసిఫర్ రీమేక్, అన్నీ మంచి శకునములే, సినిమాలకు రైటర్ గా పని చేస్తున్నారు. తాజాగా ఆయన కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇండస్ట్రీలో మొత్తం అలాంటి వాళ్లే.. హీరోని పెళ్లి చేసుకోపోడానికి కారణం అదే: హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు కనిపిస్తుంటాయి. అందులోనూ ఈ వ్యవహారాలన్నీ బాలీవుడ్లోనే ఎక్కువ జరుగుతుంటాయి. దీంతో అక్కడ ఇవి సర్వసాధారణమే అయినప్పటికీ.. సెలెబ్రిటీల కహానీలు జనాలకు మాత్రం చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఇక, ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్, స్టార్ డాటర్ సోనమ్ కపూర్ తన పెళ్లిపైనా.. ఇండస్ట్రీలోని వ్యవహారాలపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మా ఎన్నికల బరిలోకి సోను సూద్? తెర వెనుక జోరుగా ప్రయత్నాలు.. సినీ వర్గాల్లో మరో గందరగోళం
టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పలు రకాల ప్యానెల్స్ రంగంలోకి దిగడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకొన్నాయి. అయితే మా ఎన్నికలకు సంబంధించి రకరకాల ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా సోనుసూద్ను మా ఎన్నికల బరిలోకి దించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం సినీ వర్గాల్లోను, మీడియా వర్గాల్లోను ఆసక్తిని రేపుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మిస్ వరల్డ్ కిరీటంతోనే భోజనం చేసిన ఐశ్వర్యారాయ్.. నేలపై కూర్చొని..
ఐశ్వర్యారాయ్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. అందనికి మరో రూపంలా ఉండే ఈ మిస్ వరల్డ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం అబ్బాయిలు ఇప్పటికి కూడా ఎగబడిపోతారు. ఇండస్ట్రీలో ఎంతో అనుకువుగా ఉంటూ మంచి నటిగా గుర్తింపు అందుకుంది. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక ఫొటోని నటి అమీ జాక్సన్ షేర్ చేయడంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిస్ వరల్డ్ కిరీటం ఉన్నా కూడా ఎంతో సహజంగా నేలపై కూర్చొని తినడం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Recommended Video
ఇంత టార్చరా? పిస్టల్ గురిపెట్టిన బండ్ల గణేష్.. నీళ్లు తాగించిన హోస్ట్ ఓంకార్!
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉంటుందనే కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనకు తోడు కొరియోగ్రాఫర్ ఉంటే ఇక ఆ హంగామాకు ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా ఇద్దరు ప్రముఖులు హోస్ట్ ఓంకార్ నిర్వహించే సిక్త్సెన్స్ సీజన్ 4లో పాల్గొన్నారు. ఈ షో ప్రోమోలో బాబా భాస్కర్, బండ్ల గణేష్ సృష్టించిన హల్చల్ ఎలా ఉందంటే..