Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్రెండింగ్: కాజల్పై కోరికతో 60 లక్షలు మటాష్.. సమంత అలా పెంచేసిందేమిటీ? డ్రెస్ తీసి చూపించి..
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్బాస్ తెలుగు, దియా మిర్జా మ్యారేజ్ బ్రేకప్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
ఉచ్చ పడిపోయింది.. వెంటనే ప్రభాస్, చరణ్, చిరు ఫోన్ చేశారు.. హీరోలపై పూరీ షాకింగ్ కామెంట్స్
పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు వరుస సినిమాలు తీస్తూ బిజీ బిజీగా గడిపిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఇప్పుడు కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే మూడేళ్లు హిట్ అనే మాటను వినలేదాయన. అయితే, తాజాగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు పూరీ జగన్నాథ్. ఎనర్జిటిక్ స్టార్ రామ్, నభానటేశ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ఆయన దర్శకత్వం వహించిన 'ఇస్మార్ఠ్ శంకర్' సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ఆడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పూరీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
విజయ్ ఇకలేడు.. .. #RIPactorVijay అంటూ.. అజిత్ ఫ్యాన్స్ నిర్వాకం
తమిళ సూపర్స్టార్ విజయ్, అజిత్ అభిమానుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న వారి మధ్య జరుగుతున్న యుద్ధంతో హీరో ప్రతిష్ట రోడ్డు మీద పడింది. హీరో విజయ్ ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లు అత్యంత వివాదంగా మారాయి. ఈ గొడవపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వివాదంపై తాజా క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ మండిపడ్డారు. అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వివాదం ఏంటి? అశ్విన్ ఏమన్నారంటే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సమంత ఏంటి ఇలా పెంచేసింది? ఫిగర్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
వరుస విజయాలతో దూకుడు మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లికి ముందు ఎన్నో ఫ్లాపులను చూసిన ఆమె.. ఆ తర్వాత మాత్రం అస్సలు ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. ఆ తర్వాత 'మహానటి', 'యూటర్న్'లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక, ఇటీవల విడుదలైన 'ఓ బేబి'తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్లను సొంతం చేసుకుంటున్న సమంత.. ఫిల్మ్ మేకర్స్కు షాకిస్తుందట.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
23 ఏళ్లకే మొత్తం చూపించా, మందు కొట్టాక కావాలంటారు, రాత్రికి 15 లక్షలు: షకీలా
నటి షకీలా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఆమె తన శృంగార చిత్రాలతో స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడింది. ఆమె జీవితంలో పడ్డ కష్టాల గురించి, ఎవరి వల్ల ఆమె తన ఆస్తులు పొగొట్టుకుందనేది దాదాపుగా అందరికీ తెలిసిన విషయాలే. గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. తాజాగా ఆమె నుంచి మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు టిఎన్ఆర్. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తి రెత్తిస్తోంది. అందులో షకీలా ఏం చెప్పారు అనేది ఓ లుక్కేద్దాం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
మియా, చార్మీ ఎవరు ఇస్మార్టో.. నీ పడకగదికే తెలుసు.. ఆర్జీవికి షాకిచ్చిన విజయ్ దేవర ఫ్యాన్స్
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ నోటి దురుసుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కలెక్షన్లపై చేసిన ట్వీట్పై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. జూలై 19వ తేదీన విడుదలైన సినిమా కలెక్షన్లు రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ కంటే తక్కువగా ఉన్నాయంటూ చేసిన ట్వీట్పై కొందరు విరుచుకుపడ్డారు. ఇంతకు ఆర్జీవి ఏమన్నారంటే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
కాజల్పై కోరికతో రూ. 60 లక్షలు పోగొట్టుకున్న రిచ్ కిడ్.. పరువు పోతుందని చివరకు.!
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడకం మరింత విస్తృతం అయిపోయింది. దీన్ని చాలా మంది తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, సైబర్ నేరగాళ్ల గురించి అయితే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎదుటి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో అమాయకుల నుంచి భారీగా నగదును దండుకుంటున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు ఎన్నో చూశాం. తాజాగా హీరోయిన్ల పేర్లు చెప్పుకుని ఓ యువకుడిని బురిడీ కొట్టించారు సైబర్ మోసగాళ్లు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
న్యూడ్ యోగాతో షాకిచ్చిన టీవీ నటి.. ఆమె కోసమే చేశానంటూ.. ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు
యోగా.. వ్యక్తిని మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా చేసే ప్రక్రియ. అందుకే దీనిని చేయమని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఇక, మనదేశంలోనైతే యోగా కోసం ప్రత్యేకంగా ఓ రోజును ప్రకటించారు. వాస్తవానికి పూర్వ కాలం నుంచే యోగా మనదేశంలో ఉంది. దాన్ని ఇప్పటి తరం వాళ్లు మర్చిపోకుండా కేంద్ర ప్రభుత్వం యోగా డేను తీసుకు వచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎద భాగంలో పవన్ కల్యాణ్ పేరు.. డ్రెస్ తీసి చూపించిన ‘బిగ్ బాస్' కంటెస్టెంట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. అందుకే పవన్ పేరును క్యాష్ చేసుకోవాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆయన పేరు చెప్పుకుని ఫేమస్ యిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. పవన్ పేరును తమకు అనుకూలంగా మలచుకోవాలనుకునే వారి జాబితాలోకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా చేరిపోయిందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మొత్తం చదివితే మీకే అర్థం అవుతుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీరెడ్డి ఓపెన్ స్టేట్మెంట్.. ఆ*** బిగ్ బోకు.. బీప్.. బిచ్చగాళ్లు బెటర్.. హేమపై!
కాస్టింగ్ కౌచ్ సంచలన తార శ్రీ రెడ్డి రచ్చ ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు. హైదరాబాద్ వదిలి చెన్నైలో సెట్ అయింది ఇక ఆమె రచ్చకు ఫుల్స్టాప్ పడ్డట్టే అనుకున్నారంతా. కానీ ఊహించని రీతిలో సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ టార్గెట్ చేస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్పై, అదేవిధంగా తొలి వారమే ఎలిమినేట్ అయిన హేమపై తాజాగా కొన్ని సంచలన కామెంట్లు చేసింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భర్తకు టాప్ హీరోయిన్ గుడ్బై.. 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. గుండె పగిలే బాధతో
బాలీవుడ్లో విడాకులు పర్వం టెలివిజన్ సీరియల్లా కొనసాగుతున్నది. హృతిక్, అర్జున్ రాంపాల్ దంపతులు విడిపోవడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా జడ్జిమెంటల్ హై క్యా రచయిత కణిక, ప్రకాశ్ కోవెలమూడి డైవోర్స్ను జీర్ణించుకోకముందే మరో హీరోయిన్ 11 ఏళ్ల వివాహబంధానికి గుడ్ చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను విడాకులు తీసుకొన్న విషయాన్ని బాలీవుడ్ నటి దియా మిర్జా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నగ్నంగా నటిస్తా.. అన్నీ చూపిస్తా.. తెలుగు హీరోయిన్ సంచలన ప్రకటన
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సమానమైన క్రేజ్ కొట్టేస్తున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఈ మేరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గుతూ టాలెంట్ రుజువు చేసుకుంటున్నారు. ఆ నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అయితే తాజాగా తనకు అలాంటి అవాక్షం కావాలని ఆరాట పడుతోంది తెలుగు హీరోయిన్ బిందు మాధవి. పైగా ఛాన్స్ ఇస్తే నగ్నంగా నటించేందుకైనా సిద్దమే అని చెబుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
తమన్నాకి పెద్ద బాయ్య దొరికాడు.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. నాగార్జునపై మరోసారి!
శ్రీ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి.. హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలై పోయింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా శ్రీ రెడ్డి చేస్తున్న పోస్టులు మరింత సంచలనంగా మారుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించి ఏ ఒక్కరినీ వదలకుండా టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 పై పడింది. ఇప్పటికే హోస్ట్ నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె తాజాగా మరికొన్ని వ్యాఖ్యలతో షాకిచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
తప్పు చేస్తే చేయి నరికేయాల్సిందే.. హేమతో శ్రీముఖి ఘాటుగా కామెంట్
తెలుగు బిగ్బాస్ రియాలిటీ షో ప్రారంభమై మూడు రోజులు కాలేదు.. కానీ ఎన్నో హాట్ వార్తలకు వేదికగా నిలిచింది. కొద్ది రోజుల్లోనే ఎన్నో రోజుల్నుంచి వైరం వ్యక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. మూడు రోజులుగా నెలకొన్న గందరగోళం మధ్య జాఫర్, హేమ, శ్రీముఖి, మహేష్ విట్ట, బాబా భాస్కర్ తదితరులు హాస్యాన్ని పండించే చిన్న స్కిట్ను ప్రదర్శించారు. వారు వేసిన చిన్న తమాషా ఎపిసోడ్ నవ్వులు పూయించింది. ఇంతకు ఆ ఎపిసోడ్ ఏమిటంటే..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
వయసైపోయిన నాగార్జునతో రొమాన్స్ ... ఎన్ని కోట్లు ఇచ్చి ఒప్పించారంటే?
వయసైపోయిన హీరోలతో యంగ్ హీరోయిన్లు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వారితో ఒకసారి సినిమా కమిటైతే యువ హీరోలతో తమకు అవకాశాలు రాకపోవచ్చని చాలా మంది భయపడతారు. అందులోనూ 60 ఏళ్లకు దగ్గరైన స్లార్లతో చేయడాన్ని తమ కెరీర్కు రిస్క్గా భావిస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భర్తతో ఘాటుగా... టెమ్ట్ చేస్తున్న ప్రియాంక చోప్రా రొమాంటిక్ ఫోటోలు!
అమెరికా అంటేనే భారీగా సంపాద, లగ్జరీ లైఫ్. అందుకే సామాన్య జనం నుంచి సినిమా సెలబ్రిటీల దాకా అక్కడికి వెళ్లి సెటిలయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా వెళ్లిన వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. హాలీవుడ్లో ఎదగడమే లక్ష్యంగా అమెరికన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన ప్రియాంక... అక్కడ సింగర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా లైఫ్ స్టైల్ మరింత విలాసవంతంగా మారిందని చెప్పక తప్పదు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకను మియామీలో తన జీవితంలో ఎన్నడూ జరుపుకోనంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
తమన్నా సింహాద్రి... మస్తాన్గా పుట్టి బిగ్బాస్షో వరకు, చిరంజీవితో ఆ కోరిక తీరేదెప్పుడు?
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హేమ హౌస్ నుంచి బయటకు వచ్నిన వెంటనే ఇంట్లోకి ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి