twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్ : నా భార్త ఎంత బోల్డ్‌ అంటే.. అదేలోకంగా ఉంటున్న హాట్ హీరోయిన్..అప్పుడే అర్థమైంది

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    అదేలోకంగా ఉంటున్న హాట్ హీరోయిన్.. లోఫర్ బ్యూటీ ఇలా మారిందేంటి? అసలు విషయం తెలిస్తే షాక్!

    అదేలోకంగా ఉంటున్న హాట్ హీరోయిన్.. లోఫర్ బ్యూటీ ఇలా మారిందేంటి? అసలు విషయం తెలిస్తే షాక్!

    నేటితరం హీరోహీరోయిన్లకు డేటింగులు, షాపింగులు, లవ్ బ్రేకప్స్ ఇవన్నీ కామనే. ఇలాంటి వాటిని చాలా సింపుల్‌గా తీసుకుంటూ ఉండటం బోలెడన్ని సందర్భాల్లో చూశాం. ఇదే బాటలో బాలీవుడ్ బ్యూటీ, హాట్ హీరోయిన్ దిశా పటానీ కూడా తన బాయ్ ఫ్రెండ్‌ టైగర్ ష్రాఫ్‌కి బ్రేకప్ చెప్పి పప్పీతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటి? ఆ పప్పీ మ్యాటర్ ఎందుకొస్తోంది? వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారు.. అప్పుడే అసలు విషయం అర్థమైంది.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్

    బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారు.. అప్పుడే అసలు విషయం అర్థమైంది.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్

    కలిసొచ్చే కాలం రావాలే గానీ ఏదీ ఆగదు! అన్నట్లుగా ఉంది యంగ్ హీరోయిన్ రాశిఖన్నా సినీ జర్నీ. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కాస్త తడబడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాంచి ఫామ్‌లో ఉంది. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ క్రెడిట్ కొట్టేసింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఆశ్చర్యపరిచింది రాశీ. ఆ వివరాలేంటో చూద్దామా..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     జబర్దస్త్‌కి అనసూయ బై బై..? అంతా షాక్.. ఆ కండిషన్స్ ప్రకారం తప్పదు మరి..

    జబర్దస్త్‌కి అనసూయ బై బై..? అంతా షాక్.. ఆ కండిషన్స్ ప్రకారం తప్పదు మరి..

    అనసూయ.. బుల్లితెర, వెండితెర, ఆన్‌లైన్ తెర ఇలా అన్నిరకాల ప్రేక్షకులకు సుపరిచితం ఈ బ్యూటీ. కెరీర్ పరంగా గ్లామర్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు జబర్దస్త్ యాంకర్‌గానే భారీ పాపులారిటీ ఉంది. ఎన్ని చేసినా అనసూయను చూడగానే గుర్తొచ్చేది ముందుగా జబర్దస్త్ మాత్రమే. అలాంటి ఆమె జబర్దస్త్ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పడనుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దామా..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    షాకింగ్ వీడియో: వామ్మో ఈ రేంజ్ రొమాన్సా.. హైపర్ ఆది నుంచి ఇది ఊహించి ఉండరు.!

    షాకింగ్ వీడియో: వామ్మో ఈ రేంజ్ రొమాన్సా.. హైపర్ ఆది నుంచి ఇది ఊహించి ఉండరు.!

    తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న సెలెబ్రిటీల్లోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ యంగ్ కమెడియన్ కమ్ రైటర్... తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. తనదైన పంచులు, ప్రాసలతో జనాలను కడుపుబ్బా నవ్విస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు కామెడీ స్కిట్లు మాత్రమే చేసిన ఆది.. తాజాగా ఓ యాంకర్‌తో రొమాన్స్ చేశాడు. అది కూడా అందరూ నోరెళ్లబెట్టి చూసేలా ఆమెను నలిపేశాడు. ఆ సంగతులేంటో మీరూ చూడండి.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అల్లు అర్జున్ డేరింగ్ డెసీషన్: కోట్లు పెట్టి కొన్న సినిమాను..

    అల్లు అర్జున్ డేరింగ్ డెసీషన్: కోట్లు పెట్టి కొన్న సినిమాను..

    తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్‌లలో రాణిస్తూ తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, సినిమా సినిమాకూ సరికొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే బడా బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఓ సినిమా విషయంలో డేరింగ్ డెసీషన్ తీసుకున్నాడట. ఆ వివరాలేంటో చూద్దాం.!

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఫ్యామిలీతో కలిసి సీక్రెట్‌గా మెగా హీరో సినిమా చూసిన మహేశ్ బాబు.. దీనిపై స్పందిస్తాడా.!

    ఫ్యామిలీతో కలిసి సీక్రెట్‌గా మెగా హీరో సినిమా చూసిన మహేశ్ బాబు.. దీనిపై స్పందిస్తాడా.!

    వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ పొజిషన్‌పై కన్నేసిన హీరోల్లో అతడి పేరు ముందుగా వినిపిస్తోంది. దీనికి కారణం మహేశ్ అందుకుంటున్న విజయాలతో పాటు అతడి ఫాలోయింగే. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణించే ఈ స్టార్ హీరోకు మార్కెట్ కూడా భారీగానే ఉంది. అందుకే ఆయన సినిమాలు మంచి ఓపెనింగ్స్ సాధిస్తుంటాయి. తాజాగా మహేశ్ బాబు గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైలర్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? ఆ వివరాలేంటే చూద్దాం.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    సల్మాన్ ఖాన్ అభిమానా? మజాకా? ఎంత సాహసం చేశారో తెలిస్తే షాకే!

    సల్మాన్ ఖాన్ అభిమానా? మజాకా? ఎంత సాహసం చేశారో తెలిస్తే షాకే!

    సినిమా నటులను అభిమానులు పిచ్చిగా ఆరాధించడం సినిమా పరిశ్రమలో కనిపిస్తుంటాయి. పలు సందర్భాల్లో ఫ్యాన్స్ తమకు నచ్చిన హీరోల కోసం సాహసాలకు ఒడిగట్టడం చూస్తుంటాం. తాజాగా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ అభిమాని, అసోంకు చెందిన భూపెన్ లిక్సన్ ఓ సాహసానికే ఒడిగట్టారు. గౌహతిలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరువుతున్నారని తెలుసుకొన్న భూపేన్ కలుసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.. ఇంతకు ఆ రికార్డు ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    నా భార్త ఎంత బోల్డ్‌ అంటే.. మహేష్‌బాబుతో లింకు పెట్టి షాకిచ్చాడు.. శ్రీయా సరన్

    నా భార్త ఎంత బోల్డ్‌ అంటే.. మహేష్‌బాబుతో లింకు పెట్టి షాకిచ్చాడు.. శ్రీయా సరన్

    అందాల తార శ్రియా సరన్ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం అప్పట్లో సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. రష్యాకు చెందిన అండ్రీ కొశ్చీవ్‌ను 2018లో రాజస్థాన్‌లో వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. తన పెళ్లికి అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులను ఆహ్వానించారు. అయితే ఇప్పటి వరకు తన వైవాహిక జీవితాన్ని సీక్రెట్‌గా పెట్టిన శ్రీయ ఇప్పుడిప్పుడే అభిమానులతో పంచుకొంటున్నారు. తాజాగా తన పెళ్లి జీవితం, భర్త గురించి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. శ్రీయ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

     పవన్ కళ్యాణ్‌కు శివాజీ రాజా కౌంటర్.. ఇలాగే మాట్లాడతానంటూ రచ్చ రచ్చ

    పవన్ కళ్యాణ్‌కు శివాజీ రాజా కౌంటర్.. ఇలాగే మాట్లాడతానంటూ రచ్చ రచ్చ

    సీనియర్ జర్నలిస్ట్, పీఆర్‌ఓ పసుపులేటి రామారావు ఇటీవలె మృతి చెందిన సంగతి తెలిసిందే. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి గురైన ఆయన ఫిబ్రవరి 11న వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. ఈయన మృతిపై సినీ పెద్దలందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ పెద్దలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

     అనసూయపై ట్రోలింగ్.. మధ్యలోకి సమంతను లాగిన శ్వేతారెడ్డి.. నెటిజన్లపై ఫైర్

    అనసూయపై ట్రోలింగ్.. మధ్యలోకి సమంతను లాగిన శ్వేతారెడ్డి.. నెటిజన్లపై ఫైర్

    అనసూయపై అసభ్యకర పదాలను వాడటం, సోషల్ మీడియాలో ఇష్టారీతిగా కామెంట్లు పెట్డడం, వాటిపై అనసూయ ఫిర్యాదు కూడా చేయడం ఈ వారంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. వీటిపై ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్, బీజేపీ నాయకురాలు శ్వేతారెడ్డి ఫైర్ అయింది. వల్గర్ కామెంట్స్ పెట్టే నెటిజన్ల దుమ్ముదులిపింది. ఓ సారి ఆ కథేంటో చూద్దాం.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    English summary
    Trending Topics At Social Media Are Jabardasth, Nithiin Engagement, Srireddy Comments On Rakesh master And Karate Kalyani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X