Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రెండింగ్: గలీజ్ పోరీ అంటూ శ్రీముఖి, శివజ్యోతి రొమాన్స్, పబ్లిక్గా కాజల్ కిస్.. 26 ఏళ్ల ఫిగర్తో
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్బాస్ తెలుగు, కియారా అద్వానీ, ఆసిన్, సైరా, సాహో లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్గా మారిన వార్తలు మీ కోసం.
బెడ్పై శ్రీముఖి, శివజ్యోతి ఫుల్ రొమాన్స్.. గలీజ్ పోరి అంటూ ముద్దులతో..
బిగ్బాస్ ఇంటిలో 51, 52వ రోజు రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. కొందరు కోపంతో ఊగిపోగా, మరికొందరు సెన్సిటివ్గా కనిపించారు. మరికొందరు ఎమోషనల్ అయ్యారు. ఇలా భావోద్వేగాల మధ్య శ్రీముఖి, శివజ్యోతి చేసిన సెన్సిటివ్ రొమాంటిక్ మూడ్ అందర్నీ ఆకట్టుకొన్నది. అంతేకాకుండా ఫన్ను కూడా జనరేట్ చేసింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అయ్యోపాపం 2.0.. చైనాలో దారుణంగా కలెక్షన్లు.. శంకర్, రజనీకి దిమ్మతిరిగేలా షాక్
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 2.0 జీరో చిత్రం గత వారం చైనాలో అట్టహాసంగా రిలీజైంది. అయితే చైనా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. అంతేకాకుండా చైనా బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను వసూలు చేసి తీవ్ర నష్టాలను చవిచూసే దిశగా సాగుతున్నది. చైనాలో 2.0 చిత్రానికి సంబంధించి ఎంత మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కియారా అద్వానీ డ్రస్పై దారుణమైన కామెంట్స్.. ట్రోల్స్కు మైండ్ బ్లోయింగ్ జవాబు
అందాల తార కియారా అద్వానీ వరుస సినిమాలో దుమ్మురేపుతున్నారు. అంతేకాకుండా కబీర్ సింగ్ విజయంతో బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ముంబైలో పార్టీ, పబ్లలో హోరెత్తిసున్న ఈ అందాల భామను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె ఇటీవల చేసిన ఫోటోషూట్ సందర్భంగా ధరించిన డ్రస్స్పై కామెంట్స్ చేయడం మీడియాలో హాట్గా మారింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దాని కోసమే పెంచుతూ వస్తున్నా.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ వినోద్
జబర్దస్త్ వినోద్.. ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ అవుతోంది. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వినోదినిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్. ఆడ గెటప్పులు వేస్తూ బుల్లితెర ఆడియన్స్కి వినోదాల విందు ఇస్తున్నాడు. అయితే ఇటీవలే ఆయనపై దాడి జరగడం, ఆ తర్వాత వార్తల్లో నిలవడంతో వినోద్ టాపిక్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పలు యూ ట్యూబ్ ఛానెల్స్ వినోద్ని ఇంటర్వ్యూ చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు వినోద్. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కైపెక్కిస్తున్న కియారా లుక్స్.. అవి తనకు అడ్డు కాదంటూ సెన్సేషన్
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా కియారా వరుస కమిట్మెంట్స్ ఇస్తోంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కియారా. ఇటీవలే హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేసింది. ఈ సినిమాలో కియారా బోల్డ్నెస్కి ఫిదా అయింది బాలీవుడ్ లోకం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నయనతారకు భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్! ఎన్ని కోట్లో తెలుసా..? వైరల్ న్యూస్
సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్గా కొనసాగుతోంది అందాల సుందరి నయన తార. గత కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ.. దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. తాజాగా ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి కోసం ఓ రేంజ్ పారితోషికం అందుకుందట నయనతార.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కాజల్ చూడండి ఎలా ముద్దులు పెడుతోందో.. అది కూడా పబ్లిక్గా! వీడియో వైరల్
పెరుగుతున్న ఆధునికత సరికొత్త ప్రమోషన్స్కి తెర లేపుతోంది. సినీ సెలెబ్రిటీలు తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్కి ఇదో ప్రధాన సాధనంగా మారింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ వీడియో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పవన్ కళ్యాణ్కి హీరోయిన్ ప్రేమ లేఖ.. ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం అంటూ సెన్సేషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే జనాల్లో అదో క్రేజ్. వెండితెరపై ఆయన కనిపించారంటే చాలు థియేటర్లన్నీ హోరెత్తిపోతుంటాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ పవన్ అంటే పడిచేస్తుంటారు. అశేష అభిమాన వర్గం ఆయన సొంతం. కేవలం సాధారణ జనమే కాదు సినిమా కొందరు హీరోయిన్స్కి కూడా పవన్ అంటే ప్రాణం. అందులో ఒకరే మాధవీలత. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ కోసం రాసిన ప్రేమ కవితను బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సురేందర్ రెడ్డికి బంపర్ ఆఫర్... ఆ ఖర్చంతా రామ్ చరణ్ భరించబోతున్నాడట?
దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా ప్రాజెక్టు మీద గత రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ కాలంలో ఆయన ప్రతి క్షణం ప్రాజెక్టే అంకితమై పని చేశారు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'సైరా' రిలీజ్ తర్వాత ఈ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అలాంటి మూర్ఖుడిని కాదు.. నేరం చేసినట్టు చూస్తున్నారు.. సాహో దర్శకుడు సుజిత్
'సాహో' విడుదల తర్వాత మిక్డ్స్ టాక్ రావడం, విమర్శకుల నుంచి నెగెటివ్ రివ్యూలు రావడం, కొందరు విమర్శకులు ఇదంతా దర్శకుడు సుజీత్ వైఫల్యమే అన్నట్లు కామెంట్స్ చేస్తుండటం తెలిసిందే. ఇటీవలే డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్న సుజీత్ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు.'సాహో' విషయంలో తనపై వస్తున్న విమర్శలపై సుజీత్ రియాక్ట్ అవుతూ... ''నేను ప్రభాస్ సర్తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ చిత్రం చూశారు. అయినప్పటికీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు'' అని సుజీత్ చెప్పుకొచ్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డబ్బులేకే... దర్శకుడు, నటుడు రాజశేఖర్ మరణం వెనక దిగ్బ్రాంతికర నిజం!
ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు రాజశేఖర్ (62) ఆదివారం కన్నమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్.. ఇటీవలే చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నీ వయసు అంతే, నాతో పెట్టుకోకు... 26 ఏళ్ల గర్ల్ఫ్రెండ్తో 47 ఏళ్ల స్టార్ డైరెక్టర్ సరసాలు!
ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ మంగళవారం తన 47వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన గర్ల్ఫ్రెండ్ శుభ్రా శెట్టితో సరసాలాడుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశం అయింది. 26 ఏళ్ల శుభ్రా ఆయన వద్ద అసోసియేట్గా చేరి గర్ల్ఫ్రెండ్గా మారిపోయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఐశ్వర్య మాజీ ప్రియుడితో అభిషేక్ అలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించలేదు!
కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ మంచి స్నేహితులు అవుతారని ఎవరు భావించారు? అలియా భట్, రణబీర్ కపూర్ లవ్ బర్డ్స్గా మారతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇలా ఆశ్చర్యపడే సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కీర్తీ సురేష్ను సత్కరించిన ముఖ్యమంత్రి.. స్మైల్తో చంపేస్తున్న బ్యూటీ (ఫొటోలు)
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మకు తాజాగా సొంత రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది. ఓనమ్ పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం కీర్తి సురేష్ను సత్కరించుకొన్నది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం పునరయి విజయన్ చేతుల మీదుగా మెమొంటోను స్వీకరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అందంతో అదరగొడుతున్న హీరోయిన్ ఆసిన్.. పెళ్లి తర్వాత ఫోటోలు చూస్తే షాకే..
భారీ చిత్రాలు, అగ్ర హీరోలతో ఆఫర్లను సొంతం చేసుకొంటున్న సమయంలో హఠాత్తుగా సినీ పరిశ్రమకు గుడ్బై చెప్పడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత కేరళలోని ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొనే ఓనమ్ పండుగ సందర్భంగా ఆసిన్ మళ్లీ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇంతకు ఎలా మళ్లీ మీడియాలోకి వచ్చారంటే..