Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రెండింగ్: విజయ నిర్మల మృతికి అసలు కారణమేంటి? ఇందిర, మహేష్తో రిలేషన్ ఎలా ఉండేది?
క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా బ్రా తీసేసి బాల్ బ్యాట్ ఆడిన మాజీ మిస్ ఆంధ్రా వీడియో వైరల్ అయింది... తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న పోసాని వ్యాఖ్యలు..పార్టీలో ఫెండ్స్తో అర్ధనగ్నంగా సూపర్స్టార్ కూతురు.. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు పోలీసులకు చిక్కిన హీరో రామ్.. గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ వివాహం.. మార్పు రాలేదని అర్థమైంది ఆ నిజం తెలిసేలా చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఓటమిపై పరుచూరి కామెంట్.. విజయ నిర్మల మరణానికి అసలు కారణం ఏమిటి?.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ను వాడుకోనున్న బాలయ్య ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.
శ్రీ రెడ్డి ఎటాక్.. బద్మాష్ నా కొడుకుల్లారా.. లైంగికంగా కవ్వించిందా? అంటూ ఫైర్
రోజు రోజుకూ పసికూనలపై జరుగుతున్న హత్యాచారాలు శృతి మించుతున్నాయి. వయసు పైబడి నలుగురికి మంచి చెప్పాల్సిన యువకులు, వృద్దులు అభం శుభం తెలియని పసికందులపై హత్యాచారాలకు పాల్పడుతుండటం దేశానికే తలదింపు చర్యగా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా కూడా మార్పు రాకపోవడం దేశ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. అయితే గతంలో మహిళలపై లైంగిక దాడులు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు.. మహిళల వస్త్రాధారణే దానికి కారణం అని వాదించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అలాంటి వారందరికీ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది శ్రీ రెడ్డి. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బ్రా తీసేసి బాల్ బ్యాట్ ఆడిన మాజీ మిస్ ఆంధ్రా.. న్యూడ్ వీడియో
టాలీవుడ్ సహా బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించి ఆకట్టుకుంది బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా. ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతూ సోషల్ మీడియా ద్వారా న్యూడ్, సెమీ న్యూడ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న ఈ సెక్సీస్టార్ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ని క్యాచ్ చేస్తూ అమ్మడు అందాలన్నీ దారపోసింది. బాల్, బ్యాట్ పట్టుకొని సెమీ న్యూడ్గా పిచ్చెక్కించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న పోసాని వ్యాఖ్యలు
రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళి. పొలిటికల్ అంశాలపై ఎక్కువగా స్పందించే ఆయన తాజాగా తెలుగు దేశం పార్టీపై, తెలుగు సినిమా దర్శకనిర్మాతలపై చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు పోసాని. వివరాల్లోకిపోతే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మీ కాళ్లు పట్టుకుంటా, మా బాధ అర్థం చేసుకోండి: నటి హేమ ఎమోషనల్
మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) జనరల్ బాడీ మీటింగ్ అనంతరం 'మా' ఉపాధ్యక్షురాలు హేమ మీడియాతో మాట్లాడారు. ఈసారి రెండు ప్యానెల్స్కు చెందిన వారు కమిటీలో ఉండటంతో పరిస్థితి ఎలా ఉంటుందో? అని టెన్షన్ పడ్డాను. కానీ 'మా' ఐక్యమత్యం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. మెంబర్స్ అంతా మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు, బ్లెస్ చేశారు. నరేష్ గారి ఆధ్వర్యంలో అందరం ముందుకు వెళుతున్నాం... 'మా'ను ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పార్టీలో ఫెండ్స్తో అర్ధనగ్నంగా సూపర్స్టార్ కూతురు... ఫోటోస్ వైరల్!
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. విదేశాల్లో చదువుకునే ఈ పాప తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోస్ ఇండియన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా మరోసారి సుహానాకు సంబంధించిన ఫోటోస్ వైరల్ అయ్యాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.. పోలీసులకు చిక్కిన హీరో రామ్
చట్టం, న్యాయం ఎవ్వరికీ చుట్టాలు కాదు అని భారత రాజ్యాంగం తెలుపుతుంది. తప్పు చేసినా, నిబంధనలను అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధారణ ప్రజలకు ఏవైతే రూల్స్ వర్తిస్తాయో సెలెబ్రెటీలకు కూడా ఏవ్ రూల్స్ వర్తిస్తాయి. ఇప్పటికే పలు సందర్బాల్లో సెలెబ్రిటీలను సైతం సాధారణ పౌరుడిగానే ట్రీట్ చేసింది. పోలీసు యంత్రాంగం. తాజాగా అలాంటి మరో ఘటనతో చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.. రూల్ ఈజ్ రూల్.. అని నిరూపించింది పోలీసు శాఖ.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రానాను పట్టేసిన శృతిహాసన్.. ముంబైలో ఆ ముగ్గురు హల్చల్.. మరొకరు ఎవరంటే!
అందాల భామ శృతిహాసన్ మళ్లీ విజృంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆమె కొద్దికాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. 2017 నుంచి ఆమె తెలుగులో నటించిన దాఖాలాలు లేవు. గతకొద్దికాలంగా కెరీర్ బ్రేక్ చెప్పిన ఈ బ్యూటీ మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. తాజాగా ముంబైలో రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు తనయుడు, దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి కలిసి హంగామా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరి కలయిక వెనుక మతలబు ఏంటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ వివాహం (ఫోటోస్)
హీరోయిన్ ఆర్తి చాబ్రియా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.. తన లాంగ్ టైమ్ బాయ్ఫ్రెండ్ విశరద్ బీడసేతో మూడు ముళ్లు వేయించుకున్నారు. అయితే ఈ పెళ్లి విషయం మీడియాకు పొక్కకుండా గోప్యత పాటించడం గమనార్హం. ముంబైలో సోమవారం(జూన్ 24)న జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్పు రాలేదని అర్థమైంది, ఆ నిజం తెలిసేలా చేయాలి: పవన్ కళ్యాణ్ ఓటమిపై పరుచూరి
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఎవరి పక్షాన ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనడానికి 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలే నిదర్శమన్నారు. ఆ రెండు జిల్లాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ప్రముఖంగా ఉంటుంది. ఈ సారి కూడా అదే జరిగిందని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
విజయ్ దేవరకొండను చంపుతా, ఆనంద్ దేవరకొండను పెళ్లాడుతా : రాజశేఖర్ కూతురు శివాత్మిక
కిల్, మ్యారీ, హుక్ అప్.... ఈ మూడు అంశాల విషయంలో ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, మహేష్ బాబులో ఎవరిని దేనికి ఎంచుకుంటారు? అనే రాపిడ్ ఫైర్ ప్రశ్నకు శివాత్మిక స్పందిస్తూ... విజయ్ను చంపేస్తాను, ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుంటాను. మహేష్ బాబుతో హుక్ అప్ ప్రిఫర్ చేస్తాను అన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఏపీ మంత్రి.. నందమూరి అభిమానులు ఫైర్
ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో టాప్ స్టార్గా కొనసాగుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంచెలంచెలుగా ఎదుగుతూ నటన, డాన్స్ పరంగా టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. నందమూరి ఫ్యామిలీ నటనా వారసత్వాన్ని కొనసాగుతూ అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఎన్టీఆర్ జర్నీపై ఆసక్తికరంగా స్పందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మంత్రి ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ ఇద్దరే కారణమంటున్న అనసూయ.. జబర్దస్త్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లేనా..?
ప్రతీ వారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో జబర్దస్త్. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రతీ స్కిట్ లోనూ ఆమెపై వేసే పంచులే ప్రధాన ఆకర్షణ. ఎలాంటి పంచులేసినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. అయితే జబర్దస్త్కి అనసూయ గుడ్ బై చెప్పనుందని ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఓ వార్త కలవరపెడుతోంది. ఈ లోగా జబర్దస్త్ దర్శకులపై అనసూయ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కృష్ణ మొదటి భార్య ఇందిర, మహేష్తో... విజయ నిర్మల రిలేషన్ ఎలా ఉండేది?
సూపర్ స్టార్ కృష్ణ మొదటి వివాహం ఆయన మరదలు ఇందిరా దేవితో 1961లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే 'సాక్షి' సినిమాలో తనతో పాటు కలిసి నటించిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డ ఆయన 1969లో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తిరుపతిలో కేవలం నలుగురు సాక్షుల సమక్షంలో జరిగింది. కృష్ణ రెండో వివాహం తర్వాత పరిస్థితి ఎలా ఉండేది? ఇందిరా దేవి ఎలా ఫీలయ్యారు అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
విజయ నిర్మల మరణానికి అసలు కారణం.. అందుకే తిరిగిరాని లోకాలకు..
ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల ఆకస్మిక మరణాన్ని సినీలోకం జీర్ణించుకోలేకపోతున్నది. దిగ్గజ మహిళ దర్శకురాలు ఇక లేరనే వార్తతో సన్నిహితులు తల్లడిల్లుతున్నారు. ఆమె మరణవార్త తెలియగానే స్నేహితులు, సన్నిహితులు, తోటి కళాకారులు ఆమె పార్ధీవ దేహాన్ని దర్శించుకొనేందుకు పోటేత్తారు. అయితే విజయ నిర్మల మరణానికి అసలు కారణం ఏమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మరోసారి జూనియర్ ఎన్టీఆర్ను వాడుకోనున్న బాలయ్య.. చేదు అనుభవం తర్వాత..
ఎన్టీఆర్ బయోపిక్ అందించిన చేదు అనుభవం తర్వాత నందమూరి బాలకృష్ణ మరోసారి ఓ క్రేజీ ప్రాజెక్ట్తో సిద్ధమయ్యారు. జైసింహ తర్వాత మళ్లీ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్తో జతకట్టారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా గురించి, కథ గురించి మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య సినిమా టైటిల్ గురించి ఓ వార్త వైరల్ అవుతున్నది. ఇంతకు అదేమిటంటే..