Don't Miss!
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్రెండింగ్: అర్ధనగ్నంగా అనసూయ ఏం చేసిందంటే, హాట్ ఫోటోషూట్తో తేజస్వి కేక, మంచు విష్లుతో ప్రాణహాని!
'రేప్' గురించి యాంకర్ రష్మి సంచలన ట్వీట్ చేశారు. అమలా పాల్ షేర్ చేసిన ఓ ఫోటోపై అభిమానులు వల్గర్ కామెంట్స్ చేశారు. వివాహం విద్య నాశనం... శోభనం సర్వనాశనం అంటూ తన పెళ్లి గురించి పోసాని వ్యాక్యానించారు. దాసరి ఆస్తుల పంపకంపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు గొప్పగా సేవ చేసిన కొందరు దర్శకుల పరిస్థితి దయనీయంగా ఉండటంతో వారిని ఆదుకుంటామని చిరంజీవి తెలిపారు. అర్థనగ్నంగా అనసూయ తన భర్తకు మసాజ్ చేస్తూ తొడలు ఎక్స్ పోజ్ చేస్తున్న ఫోటో షేర్ చేశారు. తేజస్వి మదివాడ బాత్రూంలో అర్థనగ్నంగా రెచ్చిపోయారు. ఇలాంటి అంశాలన్నీ ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.
‘రేప్' గురించి యాంకర్ రష్మి సంచలన ట్వీట్... ఊరంతా ఊరకుక్కలే!
మహిళలు, అమ్మాయిల మీద రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని కొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ ఫోజ్ చేసే విధంగా చిట్టి పొట్టి దుస్తులు, స్కర్టులు ధరించడం వల్లే పురుషుల్లో అలాంటి దుర్భుద్ధి కలుగుతుందంటూ కొందరు ప్రముఖులు సైతం బహిరంగ ప్రకటనలు చేశారు. ఇలా వాదిస్తున్న వారిని ఉద్దేశించి తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ ఫోటో చూడగానే రెచ్చిపోయారు... అమలా పాల్పై వల్గర్ కామెంట్స్!
సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో కొందరు అసభ్యమైన కామెంట్లతో రెచ్చిపోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. వారు ఏదైనా ఫోటో లేదా వీడియో పోస్ట్ చేయగానే ఆకతాయిలు నీచమైన బుద్ది ప్రదర్శించిన సందర్భాలు అనేకం. సౌత్ హీరోయిన్ అమలా పాల్కు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వివాహం విద్య నాశనం... శోభనం సర్వనాశనం: తన పెళ్లి గురించి పోసాని కామెంట్!
ప్రముఖ తెలుగు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని పెళ్లి కారణంగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లి కారణంగా భార్యభర్తలుగా తాము ఏం కోల్పోయామో వెల్లడించే ప్రయత్నం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
త్రిష, ఛార్మి పెళ్లాడబోతున్నారా? మన దేశంలో చట్టాలు అనుకూలమా?
ఆడ, మగ సాంప్రదాయ బద్దంగా ఏకం అయితే... దాన్ని పెళ్లి అంటారు. అయితే ఈ మధ్య మగ-మగ, ఆడ-ఆడ వివాహాలు సైతం జరుగుతున్నాయి. విదేశాలకు మాత్రమే పరిమితమైన స్వలింగ వివాహాలు క్రమక్రమంగా మన దేశంలో కూడా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష, ఛార్మి వ్యవహారం హట్ టాపిక్ అయింది. నేడు(మే 4) త్రిష పుట్టినరోజు సందర్భంగా ఛార్మి సంచలన ట్వీట్ చేసింది. మరి సరదాగా చేసిందా? లేక సీరియస్గా ఆ కామెంట్ చేసిందో తెలియదు కానీ... ఆ ట్వీట్ చూసి సినీ ప్రేక్షకులు విస్తుపోతున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కొన్ని చేయలేక పోయాం, మా అసమర్ధతే: దాసరి ఆస్తుల పంపకంపై మోహన్ బాబు
'దాసరి టాలెంట్ అకాడమీ' అవార్డుల వేడుకు హాజరైన మోహన్ బాబు తన గురువు దాసరి నారాయణరావును గుర్తు చేసుకున్నారు. దాసరి తన వీలునామాలో తన పేరు రాయించారని,. ఆస్తుల పంపకాల విషయంలో ఏ బిడ్డకూ అన్యాయం జరుగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బూతు కంటెంట్, శృంగార సీన్లు... సంచలనం రేపుతున్న ట్రైలర్!
'ఏడు చేపల కథ' చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ విడుదల చేశారు. మూవీ రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఈ సినిమా గురించి ఎవరూ మరిచపోకుండా, హైప్ అలాగే కొనసాగించేందుకు సెకండ్ ట్రైలర్ వదిలారు. బూతు కంటెంట్, శృంగార సీన్లతో ఉన్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ హీరోతో కలిసి పీకలదాకా మద్యం సేవించిన తాప్సీ
ఓ టెలివిజన్ షోలో హీరోయిన్ తాప్సీ పన్ను ‘మన్మర్జియాన' మూవీకి షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తాప్సీ ఫుల్లుగా మద్యం సేవించిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చంపేస్తామని బెదిరింపులు... ఏదైనా జరిగితే మంచు ఫ్యామిలిదే బాధ్యత.. ఓటర్ దర్శకుడి లేఖ
సినీ హీరో మంచు విష్ణు నటించిన ఓటర్ చిత్ర వివాదం అగ్గి రాజేస్తున్నది. మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి, దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత పూదోట సుధీర్ ఆరోపణలు, వివరణలతో మీడియాలో రచ్చగా మారింది. తాజాగా దర్శకుడు, నిర్మాతలపై మంచు విష్ణు వర్గం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా మంచు విష్ణు చేస్తున్న ఆగడాలను వివరిస్తూ తెలుగు సినిమా దర్శకుల సంఘానికి దర్శకుడు కార్తీక్ రెడ్డి సుదీర్ఘమైన లేఖను సంధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వారి పరిస్థితి దయనీయం... ఆదుకొందాం: చిరంజీవి.. రాజమౌళి 50 లక్షలు.. 10 లక్షలతో మెగాస్టార్..
తెలుగు సినీ పరిశ్రమకు గొప్పగా సేవ చేసిన కొందరు దర్శకుల పరిస్థితి దయనీయంగా ఉంది. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక భారంతో చితికిపోయిన దర్శకుల కోసం రూ.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలన్నది నా ఆలోచన. అందుకు రాజమౌళి ముందుకు వచ్చారు. రూ.50 లక్షల విరాళం ఇస్తాను అని ప్రకటించారు. నేను రూ.10 లక్షలు, బాహుబలి నిర్మాతలు రూ.15 లక్షలు అందజేస్తాం అని చిరంజీవి పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మెగా హీరోల్లో అతడే మగాడు.. అల్లు ఫ్యామిలీని కెలికిన ఆర్జీవి.. అర్ధరాత్రి తప్పతాగి ట్వీట్
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతూ వార్తల్లో నిలువడం కొత్తేమీ కాదు. తాజాగా అల్లు అరవింద్ కుమారులను ఉద్దేశించి వర్మ కామెంట్లు విసిరారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ సినిమాల్లోకి ఎందుకు రాలేదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సెటైర్ వదిలాడు. అయితే ఆయన చేసిన కామెంట్ తిరగబడింది. మెగా ఫ్యాన్స్ వర్మపై దారుణంగా విరుచుకుపడ్డారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నాకు అలాంటి మొగుడు కావాలి.. డబ్బు కోసం కాదు.. తొలిసారి భయమేసింది.. రకుల్ ప్రీత్
సాధారణంగా తమకు కాబోయే వాడి విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అందాల తారలు. హ్యాండ్సమ్గా ఉండాలి.. ఇంతే వయసుండాలి అంటూ రకరకాల కండిషన్స్ పెట్టుకొని జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటారు. ఈ కోవలోనే ఇప్పటికే పలువురు యంగ్ హీరోయిన్స్ తమకు నచ్చిన వాడిని కట్టుకొని సెటిలై పోయారు కూడా. అందులో కొందరు బిజినెస్ మెన్స్ ని పెళ్ళాడగా మరికొందరు తోటి హీరోలకు భాగస్వాములుగా మారారు. కాగా ఢిల్లీ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన పెళ్లి విషయమై ఆసక్తికరంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
రెచ్చిపోయిన తేజస్వి మదివాడ.. బాత్రూంలో అర్థనగ్నంగా!
బిగ్బాస్ 2 తర్వాత టాలీవుడ్ హీరోయిన్ తేజస్వి మదివాడ క్రేజ్ భారీగానే పెరిగింది. అంతకు ముందు వరకు పెద్దగా గుర్తింపు లేకుండా చిన్న చితక పాత్రలతో రాణించేది. బిగ్బాస్ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనేక వివాదాల కారణంగా తేజస్వి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆమె అర్ధాంతరంగా బిగ్బాస్ నుంచి నిష్క్రమించింది. బిగ్ బాస్ క్రేజ్తో సినిమా ఆఫర్లు పడుతాయని గట్టిగా అనుకొన్న ఆమెకు నిరాశే మిగిలింది. అయితే తాజాగా ఆమె అర్ధనగ్నం దిగిన ఫోటో విమర్శలకు తావిస్తున్నది. ఆమె ఏం చేసిందంటే..
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
అర్థనగ్నంగా అనసూయ మసాజ్.. తొడలు చూపిస్తూ భర్తతో.. ప్యాంట్ వేసుకోవడం మరిచావా?
యాంకర్ అనసూయ టెలివిజన్ షోలలోనే కాదు.. సినిమాలో కూడా విశేషంగా రాణిస్తున్నది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత సోలో క్యారెక్టర్లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తెరపైనైనా.. నిజ జీవితంలోనైనా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా అప్డేట్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటో మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి
పవన్ కల్యాణ్ పాటకు జెన్నీఫర్ లోపేజ్ అబ్బ... మొన్న ఖైదీ నంబర్ 150, నేడు.. అంటూ షాక్లో దేవీ శ్రీ
అంతర్జాతీయ వేదికలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ పేరు మార్మోగింది. వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ రియాలిటి షో వేదికపై సర్దార్ గబ్బర్ సింగ్ పాట మోత మోగించింది. ప్రపంచ హాలీవుడ్ దిగ్జజాలు జెన్నిఫర్ లోపేజ్, నో యో, డెరిక్ హాఫ్ లాంటి వారిని చప్పట్లు కొట్టించేలా చేసింది. ఈ కార్యక్రమంలో ది కింగ్స్ బృందం చేసిన డ్యాన్స్ ప్రతీ ఒక్కరిని మంత్ర ముగ్గుల్ని చేసింది. తన పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. పవన్ పాట సృష్టించిన అలజడి ఏమిటంటే..