ఎస్పీ బాలు కోసం కీరవాణి పాట (వీడియో)
హైదరాబాద్: ఈ రోజుతచో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ని ఎంతగానో అభిమానించే ఎం.ఎం. కీరవాణి ఆయనకు ఓ పాటను పాడి కానుకగా అందించారు.

‘యాభై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలుగారి గళము' అంటూ ఎస్పీ బాలు సినీ జీవితాన్ని వర్ణిస్తూ కీరవాణి పాట పాడి రికార్డు చేశారు. తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా కీరవాణి ఈ పాట వీడియో లింక్ను అభిమానులతో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











