For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
చిరు బాటలో త్రిష
News
-Staff
By Staff
|
కీర్తి,విజయం అనేవి ఇవాళ ఉండి రేపు వెళ్ళి పోయేవని కొన్ని విషయాలే జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తాయని చెప్పుకొచ్చింది. ఎందరికో జీవితాన్ని ప్రసాదించే రక్త దానాన్ని తాను చేస్తూంటానని,కళ్ళు కూడా తదనంతరం డొనేట్ చేసానని అందాల కళ్ళను విప్పారిస్తూ చెప్పింది. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా మనం మన కళ్ళ ద్వారా బ్రతికుండే అవకాశం ఉంటుందని వివరంగా విశిదీకరించింది. ఇదంతా విన్న వాళ్ళకు చిరంజీవి గుర్తు వచ్చారని అక్కడ పత్రికలు రాసాయి. చిరంజీవి తో ఆమె స్టాలిన్ సినిమాలో చేసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, November 7, 2008, 19:34 [IST]
Other articles published on Nov 7, 2008