twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీ పొడి కోసం మరోసారి త్రిష,విక్రమ్ ఒక్కటయ్యారు

    By Srikanya
    |

    గతంలో సామి,భీమ చిత్రాలలో విక్రమ్, త్రిష కలిసి నటించారు. అయితే ఆ తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. కానీ త్రీ రోజెస్ టీ ఏడ్ కాంపియన్ కోసం వీళ్ళద్దరూ మరోసారి కలిసారు. ఈ టెలివిజన్ యాడ్ ని రీసెంట్ గా వీళ్ళిద్దరి మధ్యనా చిత్రీకరించారు. ముంబైకు చెందిన ఓ యాడ్ ఫిల్మ్ మేకర్..ఈ పెయిర్ తో చెన్నైలో షూటింగ్ చేసారు. పేరుకు టెలివిజన్ యాడ్ అయినా ఓ కాస్టలీ సినిమా ప్రాజెక్టులా ఖర్చు పెట్టి ఈ యాడ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ మూడు రోజులు పాటు జరగనుంది. ఈ విషయమై త్రిష చాలా ఆనందంగా ఉంది. ఇక రెమ్యునేషన్ పరంగానూ త్రిషకు బాగానే ముట్టచెప్తున్నారని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X