Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాహుబలిని కలిసేందుకు సీత వచ్చింది (ఫోటో)
హైదరాబాద్: బాహుబలిని సీత కలవడం ఏమిటి? అనుకుంటున్నారా.... అదేనండి మన బాహుబలి స్టార్ ప్రభాస్ను హిందీ సీరియల్ 'సియా కె రామ్'లో సీత పాత్రదారి మదిరక్షి స్వయంగా వచ్చి కలిసింది. 'వనవాస్' టీవీ షోలో షూటింగు కోసం హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీకి మదిరక్షి వచ్చింది.
రామోజీ ఫిల్మ్ సిటీలోనే బాహుబలి-2 షూటింగ్ జరుగుతుండటంతో ప్రభాస్ ను కలిసేందుకు అక్కడికి వెళ్లింది మదిరక్షి. ప్రభాస్ తో కలిసి ఫోటోలు దిగడం, మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని, సియా కె రామ్ సీరియల్ గురించి, అందులో నా పాత్ర గురించి తెలుసని ప్రభాస్ చెప్పడంతో సర్ ప్రైజ్ అయ్యానని మదిరక్షి చెప్పుకొచ్చింది.
ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా మదిరక్షి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మదిరక్షితో పాటు వనవాస్ టీవీ షో యూనిట్ సభ్యులు కూడా ప్రభాస్ ను కలిసి పోటోస్ దిగారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో ఎంత పాపులర్ అయ్యారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.