For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ యాంకర్.. జనగాం ఆసుపత్రిలో చికిత్స!
News
oi-Dornadula Tirumala
|
తన ప్రత్యేకమైన యాకరింగ్ శైలితో ఆకట్టుకునే యాంకర్ లోబో(మొహమ్మద్ కయీమ్) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో లోబోకు స్వల్ప గాయాలు ఆయనట్లు తెలుస్తోంది. లోబో ప్రయాణిస్తున్న కారు జనగాం జిల్లా రఘునాథ పల్లి వద్ద ఆటోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వేగంగా స్పందించిన స్థానికులు వారందరిని జనగాం ఆసుపత్రికి తరలించారు. లోబోతో సహా గాయపడ్డ వారంతా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
జనగాం డిఎస్పీ మల్లారెడ్డి స్వయంగా గాయపడ్డవారిని పరామర్శించారు. స్టార్ మాలో యాంకర్ గా పనిచేస్తున్న లోబో, కుమారి 21 ఎఫ్ వంటి చిత్రాలలో నటుడిగా కూడా మెరిశాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Tv Anchor Lobo injured in an accident. Accident happened at Janagam District
Story first published: Monday, May 21, 2018, 15:45 [IST]
Other articles published on May 21, 2018