For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉదయకిరణ్ అబద్ధం వాయిదా
News
-Staff
By Staff
|
ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఉదయ్కిరణ్ తమిళ-తెలుగు చిత్రం అబద్ధం (తమిళంలో పోయ్) విడుదల ఆలస్యం కానుంది. ఈ మధ్య హిట్సే కాదు సినిమాలూ తగ్గిపోయిన ఉదయ్కిరణ్ ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్న నాటి నుంచి దీనిపై వార్తల మీద వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమాకు నిర్మాత ప్రకాష్ రాజ్. కొందరు బడా తెలుగు హీరోలతో మనస్పర్ధలు వచ్చిన ప్రకాష్రాజ్ ఉదయ్కిరణ్తో సినిమా తీయడాన్ని ఇక్కడి సినిమా పత్రికలు విశేషంగా అభివర్ణించాయి. మే 8న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో కూడా పరోక్షంగా ఉన్న ప్రకాష్ రాజ్ దృష్టి అంతా ఇప్పుడు ఎన్నికల మీదనే ఉంది. ఆయన ఈ సినిమాను మే నెలాఖరులోపు విడుదల చేసే అవకాశం లేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: uday kirans abaddam may be delayed
Story first published: Sunday, February 2, 2003, 23:53 [IST]
Other articles published on Feb 2, 2003