Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కమల్ హాసన్ ట్విట్టర్లో చేరారు, ఆయన తొలి ట్వీట్ ఇదే..
హైదరాబాద్: సౌతిండియాలోనే కాదు... ఇండియన్ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు కమల్ హాసన్. దశాబాద్దాలు ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జనవరి 26 సందర్భంగా కమల్ హాసన్ అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ఇకపై అభిమానులతో టచ్ లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ ఖాతా తెరిచిన 14 గంటల్లోనే ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 30వేలకు చేరింది. కమల్ హాసన్ చేసిన తొలి ట్వీట్ ఇదే...
India's
freedom
struggle
remains
unique
even
today.
Respecting
it
is
d
only
way
to
keep
it
&
set
new
world
standards
https://t.co/sj0vQC4RaL
—
Kamal
Haasan
(@ikamalhaasan)
January
26,
2016
కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే...ఆయన నటించిన ‘చీకటి రాజ్యం' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. ఇక కమల్ నటించిన ‘విశ్వరూపం-2' ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుత ఆయన రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ‘అమ్మా నాన్న ఆట' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా తెరకెక్కుతోంది.