Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
ఈ వారం ఆ ఒక్కటే రిలీజ్
ఈ వారం ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టీనేజ్ ఎంటర్ టైనర్ 'నిన్ను కలిశాక'ఒక్కటే రిలీజ్ అవుతోంది. సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు డైర్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అలాగే ఈ చిత్రంలో 'ప్రేమ్ బాబా' అనే స్పెషల్ రోల్ ను శివనాగేశ్వరరావు పోషించడం విశేషం. ఉషాకిరణ్ బ్యానర్ పై రూపొందిన 83వ చిత్రమిది. 'నచ్చావులే' వంటి సక్సెస్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో బయిట మంచి అంచనాలున్నాయి. అలాగే ఈ శుక్రవారం కృష్ణవంశి,శ్రీకాంత్ కాంబినేషన్ లో రెడీ అయిన 'మహాత్మ' చిత్రం కూడా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లి ప్రస్తుతం రివైజింగ్ కమిటీ ముందు ఉంది. దీంతో విడుదల తేదీని ఈ నెల 9వ తేదీకి నిర్మాత వాయిదా వేశారు. దీంతో ఈ శుక్రవారం ఉషాకిరణ్ మూవీస్ 'నిన్ను కలిశాక' ఒక్కటే రంగంలో ఉంది.