twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబుని కలసిన ఉత్తరాఖండ్ సీఎం.. కాలేజీలో షూటింగ్ షురూ!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25 వ చిత్రం షురూ అయింది. డెహ్రాడూన్ లోని కళాశాల నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరణ ప్రారంభించారు. మహేష్ 25 మూవీ సెట్స్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మహేష్ బాబుని కలిశారు.

    సూపర్ స్టార్ మహేష్ షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్ వచ్చాడని తెలుసుకున్న త్రివేంద్ర సింగ్ సెట్స్ కు వెళ్లి మహేష్ ని, చిత్ర యూనిట్ ని కలిశారు. మహేష్ తో త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Uttarakhand cm meets Super star Mahesh

    మహేష్ బాబుగా గడ్డం లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆసక్తికరమైన ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.

    English summary
    Uttarakhand cm meets Super star Mahesh. Mahesh 25 shoot starts
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X