For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబుని కలసిన ఉత్తరాఖండ్ సీఎం.. కాలేజీలో షూటింగ్ షురూ!
News
oi-Dornadula Tirumala
|
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25 వ చిత్రం షురూ అయింది. డెహ్రాడూన్ లోని కళాశాల నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరణ ప్రారంభించారు. మహేష్ 25 మూవీ సెట్స్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మహేష్ బాబుని కలిశారు.
సూపర్ స్టార్ మహేష్ షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్ వచ్చాడని తెలుసుకున్న త్రివేంద్ర సింగ్ సెట్స్ కు వెళ్లి మహేష్ ని, చిత్ర యూనిట్ ని కలిశారు. మహేష్ తో త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబుగా గడ్డం లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆసక్తికరమైన ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Uttarakhand cm meets Super star Mahesh. Mahesh 25 shoot starts
Story first published: Monday, June 18, 2018, 15:53 [IST]
Other articles published on Jun 18, 2018