For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'అదుర్స్' పాటలపై వైష్ణవుల వివాదం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో వచ్చిన 'అదుర్స్' చిత్రం రోజుకో రకంగా ఏదో వివాదంలో చిక్కుకుని వార్త అవుతోంది. నిన్నటి వరకూ తెలంగాణ బెదిరింపులు, కాపీ కథ వివాదంతో ఉన్న ఈ చిత్రంలో పాటలు అభ్యంతరం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అదుర్స్ చిత్రంలో పాటలు వైష్ణవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వున్నాయని వైష్ణవ సేవా సమితి ఆరోపించింది. ఈ మేరకు సేవా సమితి ప్రతినిధులు బుధవారం గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేసింది. తక్షణమే ఆ పాటలను చిత్రం నుంచి తొలగించి, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వైష్ణవ సేవా సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. ఈ చిత్రంలో వేరిజ్ పిలక, వేరీజ్ పంచికట్టు..చారి అనే పాటమీదే ఈ వివాదం మొదలైంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ అదుర్స్ నయనతార షీలా వివి వినాయిక్ వైష్ణవులు తెలంగాణ jr ntr adurs nayantara sheela vv vinayak vishnavas telangana kodali nani
Story first published: Friday, January 15, 2010, 10:35 [IST]
Other articles published on Jan 15, 2010