రామ్ చరణ్ వచ్చేదాకా అల్లు అర్జున్ సంగతులేమీ చెప్పలేను
"చరణ్ వచ్చేదాకా ఆ సినిమా సంగతులేమీ చెప్పలేను'' అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.రామ్ చరణ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్సకత్వంలో ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం విశేషాలను వివరిస్తూ రామ్ చరణ్ ట్విట్టర్ లో .. పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, విష్ణు బావ (సుస్మిత భర్త) కలిసి నాతో ఓ సినిమాని నిర్మించబోతున్నారు. దానికి వంశీ పైడిపల్లి దర్శకుడు అని ఆయన చెప్పారు.అయితే అందులో అసలైన అల్లు అర్జున్ విషయం ప్రస్దావించలేదు.దాంతో మీడియావారు ఈ విషయమై అందుబాటులో ఉన్న వంశీ పైడిపల్లిని సంప్రదిస్తే ఆయన ఇలా స్పందించారు.


Click it and Unblock the Notifications











