Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....
రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో దిట్ట. ఇప్పటికే రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో రౌడీలు, దాదాలు వంటి చిత్రాలు తీస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అలాంటిదే రవితేజతో 'దొంగలముఠా' సినిమాను తీయనున్నట్లు ప్రకటించారు.
కాగా 'రక్త చరిత్ర" సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరితో కొన్నాళ్ళు చర్చలు జరిపాడు. అలాగే ఈ సినిమాకి సూరి ఫైనాన్స్ చేసాడనే వార్తలను మీడియా ప్రచారం చేస్తోంది. దాంతో మీడియా దృష్టిని ఈ టాపిక్ పై నుండి మళ్ళించడానికి రామ్ గోపాల్ వర్మ 'దొంగలముఠా" సినిమాని అనౌన్స్ చేసాడని పరిశీలకులు అంటున్నారు. 'దొంగల ముఠా"ని ఐదు రోజుల్లోనే తీస్తున్నామని, ఎవ్వరూ పారితోషికాలు తీసుకోవడంలేదని, సినిమా పూర్తయ్యి లాభాలు వస్తే పంచుకుంటామని రామూ పేర్కొన్నాడు. ఇప్పుడు మీడియా ఈ సినిమాపైనే దృష్టి సారించడంతో రామూ పాచిక పారినట్టే.