Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో వేద
టాలీవుడ్ స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చిరకాల విరామం తర్వాత మరో చిత్రం డైరక్ట్ చేయటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం.దాదాపు ఫేడవుట్ అయిపోయిన వేదని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించే ఆ చిత్రానికి సతీ సావిత్రి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.పౌరాణికం బేస్ చేసుకుని నేటి సమకాలీన సమస్యలపై సెటైర్స్ వేస్తూ ఆధునికకాలంలో జరిగే కథగా ఈ స్క్రిప్టుని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రం పరుచూరి బ్రదర్స్ ఇధ్దరూ డైరక్ట్ చేయరని పరుచూరి గోపాల కృష్ణ ఒక్కరే డైరక్ట్ చేస్తారని మరో టాక్ వినపడుతోంది.స్క్రిప్టు వర్క్ పూర్తవగానే షూటింగ్ మొదలు కానుంది.ఇక పరుచూరి బ్రదర్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పడిపోయింది.వాళ్ళు రీసెంట్ గా రాసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద ఆడలేదు.అలాగే ఈ మధ్య వారు చేసిన మెరుపు చిత్రం స్క్ర్రిప్టు దశలోనే ఆగిపోయింది.ఈ మధ్యన వారు స్కిప్టు వర్క్ చేసిన వీర చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.