Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వీళ్ళే అంటున్న మంత్ర నిర్మాత
మంత్ర నిర్మాతల్లో ఒకరైన రవిప్రకాష్ వీళ్ళే అనే టైటిల్ తో ఓ ధ్రిల్లర్ నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. వాన చిత్రంతో పరిచయమైన హీరో వినయ్ ఈ చిత్రంలో హీరోగా చేయనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ నిషా అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మంత్ర మరో నిర్మాత శివాజితో డైరీ చిత్రం తీసిన సంగతి తెలిసిందే. అది క్రిందటి వారం రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇక మంత్రలో నటించిన ఛార్మి తాజాగా కావ్యాస్ డైరీతో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. మంత్ర డైరక్టర్ తులసి రామ్ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా ప్రారంభించలేదు. అతను ప్రస్తుతం ఎమ్.ఎస్.రాజు క్యాంపులో ఉన్నట్లు సమాచారం.ఆయన తన కుమారుడు హీరోగా చేసే సినిమాకి అతన్ని డైరక్టర్ గా చేసే అవకాశమున్నట్లు కొంతకాలంగా వినపడుతోంది.మంత్ర విజయానంతరం ఎవరికి వారే విడిపోయి అవకాశాలు కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు కలిసి మరో ప్రాజెక్టు చేసినా మరో హిట్టు ఈ పాటికి ఇద్దురనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.