Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
నాన్నా! ఆ పిల్ల కావాలి!!
రవితేజ-అనుష్కజంటగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంషూటింగ్ ఆదివారంఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.హీరో ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా ప్రభాస్ స్విచాన్ చేశారు.ముహుర్తం షాట్కు దర్శకుడు విజయభాస్కర్దర్శకత్వం వహించారు. ఇది రవితేజమార్కు సినిమాలా ఉంటూ చివరి అరగంటఉత్తంఠ భరితమైన యాక్షన్తోసాగుతుందని ఈ సందర్భంగా రాజమౌళిసినిమా విలేకరులకు చెప్పారు.సింహాద్రి సినిమా తర్వాత తనచిత్రాల్లో హీరోయిన్కు ప్రాధాన్యంతగ్గిందని, ఈ సినిమాలో కథానాయిక అనుష్కపాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందనితెలిపారు. ఛత్రపతి ఆడియో విడుదలలోజాప్యం జరిగిందని అటువంటి పొరపాటు ఈసారి చేయదలచుకోలేదని రాజమౌళివివరించారు. నిర్మాత ఎంల్ కుమార్ చౌదరిమాట్లాడుతూ రవితేజతోఇంతకుముందు ఇడియట్ సినిమా తీసివిజయం సాధించామని, అతనితోతమకు ఇది రెండో సినిమా అని చెప్పారు.ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈసినిమాకు కథ: విజయేంద్రప్రసాద్, మాటలు ఎం రత్నం, సంగీతంకీరవాణి, కెమెరా సర్వేష్ మురారి.