twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్,వెంకీ కాంబినేషన్...

    By Staff
    |

    Nagarjuna-Venkatesh
    తమ అభిమాన నటీనటలంతా ఓకే చిత్రంలో నటిస్తే చూడాలన్న ఫాన్స్ కోరిక త్వరలోనే తీరనుందని సమాచారం.మళయాళంలో ట్వంటి ట్వంటి పేరుతో ఇలాంటి ప్రయోగమో మెన్నీ మధ్య జరిగింది. అందులో దాదాపు అరవై ఏడు మంది హీరోలు,హీరయిన్స్ కనిపించారు. తమ అసోషియేషన్ కి ఫండ్స్ సమకూర్చటానికే వారు ఈ ప్రయోగం చేసారు.ఇది బాగా నచ్చిన ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఇటువంటి సినిమానే ఎందుకు చేయకూడదని ప్రపోజల్ పెద్ద హీరోల వద్ద పెడుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

    ఇక ఈ చిత్రంలో వెంకటేష్ ,నాగార్జున ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. రణా ఓ కాలేజ్ స్టూడేంట్ పాత్రలో కనపడి ఈ చిత్రం ద్వారా పరిచయమవుతాడు. అలాగే చిరంజీవి,బాలయ్య లని కూడా గెస్ట్ రోల్స్ ద్వారా చూపెట్టాలని యోచిస్తున్నారు. వజ్రోత్సవాలు నాటి పాటలా ఈ సినిమా ఓ భిన్నమైన కథతో సాగుతుందని ఓ సీనియర్ దర్శకుడు,అందరితో పూర్తి స్ధాయి సంభంధాలు కలిగిన వ్యక్తి డైరక్ట్ చేయనున్నారని చెప్తున్నారు. అది రాఘవేంద్రరావు అయ్యుండవచ్చునని సమాచారం.

    ఎలానో ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,రామ్,పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ ఉండనే ఉంటారు. అయితే మహేష్ బాబు మాత్రం కమిట్ కాకపోవచ్చునని విపడుతోంది. ఇలా చేయటం ద్వారా యూనియన్ కీ ఫండ్స, చేకూర్చినట్లవుతుందని, అలాగే ఎన్ని పార్టీలు వచ్చినా అంతా విడిపోకుండా ఉన్నామని బయిట వారికి తెలియ చెప్పినట్లువుతుందని ప్రపోజర్స్ ఆలోజచన. ఇక ఈ ప్రపోజల్ రూమర్ లా మిగిలకూడదని అభిమానులుప కోరుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X