For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకటేష్ 'గంగా'?
News
oi-Staff
By Staff
|
'చింతకాయల రవి' చిత్రం తర్వాత 'విక్టరి' వెంకటేష్ నటించిన చిత్రం 'ఈనాడు'. కమలహాసన్ కూడా నటించిన ఈ చిత్రం సెపెంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుండగా తాజాగా వెంకటేష్ అమ్మా రాజశేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసింగదే. విశ్వసనీయ కథనం ప్రకారం ఈ చిత్రానికి 'గంగ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం తోట తరణి ఆద్వర్యంలో ఈ చిత్రానికి సంభందించి ఓ భారీ సెట్ హైదరాబాదు సివార్లలో నిర్మాణం జరుపుకొంటోంది. ఇలియానా ఇందులో కథానాయికగా నటించే అవకాశం వుంది. ప్రస్తుతం 'నమో వెంకటేశా' చిత్రంతో బిజీగా వున్న వెంకటేష్, ఆ చిత్రం తర్వాత ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనే అవకాశం వుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: venkatesh eenadu kamalhasan chintakayala ravi anushka mamatha mohandas amma rajasekhar వెంకటేష్ ఈనాడు కమలహాసన్ చింతకాయల రవి అనుష్క మమత మోహన్ దాస్ అమ్మా రాజశేఖర్
Story first published: Thursday, August 27, 2009, 17:14 [IST]
Other articles published on Aug 27, 2009