Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వెంకటేష్ కొత్త చిత్రం పూజ జరిగింది
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభంకానున్న సావిత్రి చిత్రం పూజా కార్యక్రమాలు..ఆదివారం వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోలోజరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుంచి జరగనుంది. చిత్రం, నువ్వు నేను, జయం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించిన తేజ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రమిది. ఈ చిత్రంలో వెంకటేష్ చంటి తరహా అమాయకత్వం నిండిన పాత్రంలో కనిపంచనున్నట్లు సమాచారం. అలాగే షారూక్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం పాత్రనుంచి స్పూర్తి పొంది ఈ కథ తయారు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో త్రిషని హీరోయిన్ గా ఎంపిక చేసారు. గతంలో త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో నమో వెంకటేశ చిత్రం వచ్చి పరాజయం పొందింది. మరో ప్రక్క వెంకటేష్..త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం కూడా రెడీ అవుతోంది.