Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకటేష్ కొత్త చిత్రం పూజ జరిగింది
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభంకానున్న సావిత్రి చిత్రం పూజా కార్యక్రమాలు..ఆదివారం వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోలోజరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుంచి జరగనుంది. చిత్రం, నువ్వు నేను, జయం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించిన తేజ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రమిది. ఈ చిత్రంలో వెంకటేష్ చంటి తరహా అమాయకత్వం నిండిన పాత్రంలో కనిపంచనున్నట్లు సమాచారం. అలాగే షారూక్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం పాత్రనుంచి స్పూర్తి పొంది ఈ కథ తయారు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో త్రిషని హీరోయిన్ గా ఎంపిక చేసారు. గతంలో త్రిష, వెంకటేష్ కాంబినేషన్ లో నమో వెంకటేశ చిత్రం వచ్చి పరాజయం పొందింది. మరో ప్రక్క వెంకటేష్..త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం కూడా రెడీ అవుతోంది.