Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హీరోయిన్ దొరక్కే సినిమా ఆగింది: డి.సురేష్ బాబు ఖండన
వెంకటేష్, తేజ కాంబినేషన్ లో సావిత్రి అనే చిత్రం గత రెండున్నరేళ్ళుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ చిత్రం ఇక ఆగిపోయినట్లే అంటూ వార్తలు వచ్చాయి. తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి పోలికలు ఉంటాయనే కారణంతో ఈ చిత్రం ఆగిపోయిందని చెప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్మాత సురేష్ బాబు ఖండిస్తున్నారు. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..సావిత్రి చిత్రానికి స్క్రిప్టు, దర్శకుడు, హీరో, నిర్మాత అంతా రెడి. ఎటొచ్చీ హీరోయిన్ దొరక్క ఆగిపోయాం. ఆమె దొరకగానే ప్రారంబిస్తాం.ఇక మెంటల్లీ ఛాలెంజెడ్ పాత్రలను గతంలో వెంకటేష్ చంటి చిత్రంలో చేసాడు కాబట్టి అస్సలు సమస్యే లేదు అన్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో బాడీగార్డ్ రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని డాన్ శీను డైరక్టర్ డైరక్ట్ చేస్తూండగా, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.