పుష్కరం తర్వాత ఆ దర్శకుడితో వెంకీ

By Bojja Kumar

వెంకటేష్, సిమ్రన్ జంటగా దాదాపు పుష్కరం(12 ఏళ్ల) కిందట విడుదలైన 'కలిసుందాం రా" సినిమా గుర్తుందా?. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఆ సినిమాకు ఉదయ శంకర్ దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించారు. మరోసారి వెంకీతో పాటు దర్శక నిర్మాతల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.

ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వెంకీ ప్రస్తుతం తన రాబోయే సినిమా 'గంగా ది బాడీగార్డు" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అంగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X