నాగచైతన్య..వెంకీ ఒకే సినిమాలో?

ఇక వెంకటేష్ ఈ స్టోరీలైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డిసెంబర్ రెండవ వారంలో లాంఛనంగా చిత్రం ప్రారంభం మయ్యే అవకాశముంది. మల్లీశ్వరి తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఏ చిత్రమూ రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్...మహేష్ హీరోగా వరుడు(టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు) చిత్రంలో చేస్తున్నారు. మహేష్ సరసన అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. రొమాంటిక్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం తయారుకానుంది. అలాగే నాగచైతన్య..వాసు వర్మ అనే నూతన దర్శకుడు హీరోగా తయారవుతున్న జోష్ చిత్రంలో చేస్తున్నారు. ఇందులో రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే వెంకటేష్..కమల్ తో కలిసి ఎ వెడ్నస్ డే రీమేక్ ఈనాడు చిత్రంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











