వేణుమాధవ్కైచిరంజీవి నిరీక్షణ
శంకర్దాదాఎంబిబిఎస్ చిత్రం షూటింగ్ ఇటీవలహైదరాబాద్లోని చంచల్గూడపరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో ఓపాత్ర చేస్తోన్న వేణుమాధవ్మధ్యాహ్నం నుంచి షూటింగ్లో పాల్గొనాల్సిఉంది. వేరే చిత్రం షూటంగ్ నిమిత్తంనగరంలోని ఓ స్టూడియోలో ఉదయంబయలుదేరి సెట్కు రావాల్సినవేణుమాధవ్ సమయానికిచేరుకోలేకపోయాడు. చిరంజీవి అతనికోసం వెయిట్ చేస్తూ దాదాపు మూడుగంటలు నిరీక్షాల్సి వచ్చింది.
చిరంజీవి అప్పటికి రెండు సార్లు తనడ్రెస్ మార్చుకొని, లంచ్ చేసి, ఇకరాడేమో ప్యాకప్చేద్దామనుకున్న సమయంలోవేణుమాధవ్ రావడంతో తిరిగిషూటింగ్ మొదలయిందని యూనిట్వర్గాలు విస్తూపోతూచెప్పుకుంటున్నారు. ఈ విషయాన్నివేణుమాధవ్ వద్దథట్స్తెలుగు.కామ్ ప్రతినిధిప్రస్తావించగా,పొండి సార్..నాకుఅంత సీన్ లేదు..అని మోడెస్ట్గాచెప్పాడు.
వేణుమాధవ్నటించిన సింహాద్రి,ఆర్య,సాంబలో ఆయన కామెడీకి బాగాపేరు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











