Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఈ సినిమాకు హైలెట్ అదే..!
సినిమాలో ''విజయ్ ద్విపాత్రాభినయం'' చేసారని ''బిచ్చగాడు'' సినిమాలో అమ్మ సెంటిమెంటు వుంటే ఇందులో ''అన్నాతమ్ముల మధ్య బంధం'' సినిమాకు హైలెట్ అని చెప్పి.,రాధిక ఒప్పుకున్నా కధ నిజంగా అందరికి నచ్చుతుంది
Recommended Video
జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
నిర్మాత
నటుడు
శరత్
కుమార్
మాట్లాడుతూ
అమ్మ
గొప్పతనం
గురించి,ఇంకా
తన
అమ్మ
జ్ఞాపకాలను
బద్రంగా
దాచుకున్న
విధానం
చెప్తూనే.,సినిమాలో
వున్నా
అసలు
సస్పెన్సు
చెప్పేసారు.,
సినిమాలో
''విజయ్
ద్విపాత్రాభినయం''
చేసారని
''బిచ్చగాడు''
సినిమాలో
అమ్మ
సెంటిమెంటు
వుంటే
ఇందులో
''అన్నాతమ్ముల
మధ్య
బంధం''
సినిమాకు
హైలెట్
అని
చెప్పి.,రాధిక
ఒప్పుకున్నా
కధ
నిజంగా
అందరికి
నచ్చుతుంది
తనకన్న
ఎక్కువగా
సినిమాల
గురించి
ఎవ్వరికి
తెలిదు
౩౦౦
సినిమాలు
చేసింది
నాకన్నా
సినియర్
నా
వయసు
25
కాని
తనవయసేంతో
తెలిదు
అంటూ
తనదైన
శైలిలో
అందర్నీ
నవ్వించారు.