Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బంధాలకు ‘విధేయుడు’
ప్రముఖ మూవీ మేకర్ ప్రేమ్ కుమార్ పట్రా ప్రస్తుతం 'విధేయుడు" సినిమాతో బిజీగా ఉన్నారు. రీసెంటుగా డబ్బింగ్ పార్టు, ష్యూటింగ్ ను పూర్తి చేసుకొన్నామన్నారు. 'ప్రేమ, అనుబంధం వంటి విభిన్న భావోద్వేగాల సమ్మేళనమే ఈ చిత్రం. వాణిజ్య అంశాలకు పెద్ద పీట వేస్తూ సహజత్వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథానుగుణంగానే తారాగణం ఎంపిక చేశాం. కార్తీక్ అందించిన సంగీతం ఈ చిత్రారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా గత చిత్రలైన ఆ నలుగురు, నినాయకుడు తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది" అని సరితా పట్రా చెప్పారు.
ప్రేమ్ మూవీస్ పతాకంపై ఆమె నిర్మిస్తున్న చిత్రం 'విధేయుడు" నందు, రచన మల్హోత్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎన్.మీరా దర్శకుడు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేయబోతున్నాం. మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రొమాంటిక్ తో, కామిడితో ఉందని అని తెలిపారు. ఆ సినిమా చూసిని ప్రేక్షకులు సినిమా ఎండింగ్ లో తప్పకుండా ఏదో ఒక మెసేజ్ తీసుకెలుతారు అన్నారు. గౌతంరాజు, ఇంటూరి వాసు, జెమినీ సురేష్, తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: వేటూరి, వనమాలి అందించారు. సంగీతాన్ని కార్తిక్ అందించారు.