Don't Miss!
- News రాందేవ్బాబాకు సుప్రీం షాక్.. నేరుగా హాజరుకావాలని నోటీసులు!
- Finance Patanjali: బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
"ఇంద్రసేన" స్టోరీ చాలా స్పెషల్..
సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,సినిమా చాల స్పెషల్ కధ అని ఎప్పటికి గుర్తుంది పోతుంది అంటూ సినిమా పైన అంచనాలను పెంచేలా మాట్లాడారు.
Recommended Video
జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ అంటోని మాట్లాడుతూ నాకు తెలుగు రాదు త్వరలోనే నేర్చుకుంటాను అంటూ రాజశేఖర్ జీవిత దంపతులను పొగుడుతూ నా భార్య కుడా మిమ్మలి చూసి నేర్చుకుంటుంది అంటూ.,రాధిక శరత్ కుమార్ లను చూస్తూ ఇటువంటి కధ శరత్ గారే చెయ్యకుండా నాకోసం ఇచ్చినందుకు నిజంగా నా కృతజ్ఞతలు అంటూ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,సినిమా చాల స్పెషల్ కధ అని ఎప్పటికి గుర్తుంది పోతుంది అంటూ సినిమా పైన అంచనాలను పెంచేలా మాట్లాడారు.