Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
"ఇంద్రసేన" స్టోరీ చాలా స్పెషల్..
సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,సినిమా చాల స్పెషల్ కధ అని ఎప్పటికి గుర్తుంది పోతుంది అంటూ సినిమా పైన అంచనాలను పెంచేలా మాట్లాడారు.
Recommended Video
జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ అంటోని మాట్లాడుతూ నాకు తెలుగు రాదు త్వరలోనే నేర్చుకుంటాను అంటూ రాజశేఖర్ జీవిత దంపతులను పొగుడుతూ నా భార్య కుడా మిమ్మలి చూసి నేర్చుకుంటుంది అంటూ.,రాధిక శరత్ కుమార్ లను చూస్తూ ఇటువంటి కధ శరత్ గారే చెయ్యకుండా నాకోసం ఇచ్చినందుకు నిజంగా నా కృతజ్ఞతలు అంటూ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,సినిమా చాల స్పెషల్ కధ అని ఎప్పటికి గుర్తుంది పోతుంది అంటూ సినిమా పైన అంచనాలను పెంచేలా మాట్లాడారు.