Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
"ఇంద్రసేన" స్టోరీ చాలా స్పెషల్..
సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,సినిమా చాల స్పెషల్ కధ అని ఎప్పటికి గుర్తుంది పోతుంది అంటూ సినిమా పైన అంచనాలను పెంచేలా మాట్లాడారు.
Recommended Video
జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ అంటోని మాట్లాడుతూ నాకు తెలుగు రాదు త్వరలోనే నేర్చుకుంటాను అంటూ రాజశేఖర్ జీవిత దంపతులను పొగుడుతూ నా భార్య కుడా మిమ్మలి చూసి నేర్చుకుంటుంది అంటూ.,రాధిక శరత్ కుమార్ లను చూస్తూ ఇటువంటి కధ శరత్ గారే చెయ్యకుండా నాకోసం ఇచ్చినందుకు నిజంగా నా కృతజ్ఞతలు అంటూ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,సినిమా చాల స్పెషల్ కధ అని ఎప్పటికి గుర్తుంది పోతుంది అంటూ సినిమా పైన అంచనాలను పెంచేలా మాట్లాడారు.