ఎన్టీఆర్ "బృందావనం" టిక్కెట్లు అమ్మిన విజయశాంతి

By Srikanya

టీఆర్ ఎస్ ఎంపీ విజయశాంతి శుక్రవారం..జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం టిక్కట్లు అమ్మారు. సిద్దిపేట లోని బాలాజీ ధియోటర్ లో విజయశాంతి ఈ అమ్మకాలు సాగించారు. దీనికిగానూ ఆమెకు ధియోటర్ యజమాని ఆమెకు కూలీగా పదివేలు రూపాయలు కూలీగా ఆందించారు. అంతకు ముందు ఆమె వెంకటేష్ కళామందిర్ లో ఏమైంది ఈ వేళ సినిమా టిక్కెట్లను కూడా అమ్మారు. అందుకు గానూ ఆమెకు మరో పదివేలు కూలీగా గిట్టుబాటు అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X