twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ "బృందావనం" టిక్కెట్లు అమ్మిన విజయశాంతి

    By Srikanya
    |

    టీఆర్ ఎస్ ఎంపీ విజయశాంతి శుక్రవారం..జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం టిక్కట్లు అమ్మారు. సిద్దిపేట లోని బాలాజీ ధియోటర్ లో విజయశాంతి ఈ అమ్మకాలు సాగించారు. దీనికిగానూ ఆమెకు ధియోటర్ యజమాని ఆమెకు కూలీగా పదివేలు రూపాయలు కూలీగా ఆందించారు. అంతకు ముందు ఆమె వెంకటేష్ కళామందిర్ లో ఏమైంది ఈ వేళ సినిమా టిక్కెట్లను కూడా అమ్మారు. అందుకు గానూ ఆమెకు మరో పదివేలు కూలీగా గిట్టుబాటు అయ్యింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X