For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ "బృందావనం" టిక్కెట్లు అమ్మిన విజయశాంతి
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
టీఆర్ ఎస్ ఎంపీ విజయశాంతి శుక్రవారం..జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం టిక్కట్లు అమ్మారు. సిద్దిపేట లోని బాలాజీ ధియోటర్ లో విజయశాంతి ఈ అమ్మకాలు సాగించారు. దీనికిగానూ ఆమెకు ధియోటర్ యజమాని ఆమెకు కూలీగా పదివేలు రూపాయలు కూలీగా ఆందించారు. అంతకు ముందు ఆమె వెంకటేష్ కళామందిర్ లో ఏమైంది ఈ వేళ సినిమా టిక్కెట్లను కూడా అమ్మారు. అందుకు గానూ ఆమెకు మరో పదివేలు కూలీగా గిట్టుబాటు అయ్యింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బృందావనం ఎన్టీఆర్ విజయశాంతి మెదక్ టీఆర్ ఎస్ సిద్దిపేట brundavanam ntr vijayasahnathi medak trs kcr siddipet
Story first published: Saturday, November 27, 2010, 10:00 [IST]
Other articles published on Nov 27, 2010