For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'విలేజ్ లో వినాయకుడు' స్టోరీ లైన్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కృష్ణుడు హీరోగా చేసిన వినాయకుడు సీక్వెల్ గా వస్తున్న విలేజ్ లో వినాయకుడు స్టోరీ లైన్ ఫన్నీగా ఉంటుంది. పల్లెటూరు అమ్మాయి శరణ్య..వినాయకుడుని చూసి ప్రేమలో పడుతుంది. అతడిని తన ఇంటికి తీసుకెళ్ళి పెద్దలకు పరిచయం చేసి పెళ్ళికి ఒప్పించాలనుకుంటుంది. అయితే అంత లావుగా ఉన్న అతన్ని చూసి ఆమె తల్లితండ్రులు షాక్ అవుతారు. ఆ పల్లెటూరు జనం కూడా విచిత్రంగా చూస్తూంటారు. ఇక అక్కడ నుంచీ వినాయుకుడు తన మంచితనంతో వారి మనస్సు ఎలా గెలుచుకున్నాడు అన్నాది మిగతా కథ. ఇక నవంబర్ ఐదున రిలీజు అవుతున్న ఈ చిత్రం మీట్ ద పేరెంట్స్ తరహాలో నవ్వులు పండిస్తుందంటున్నారు. చూద్దాం మరోసారి రొమాంటిక్ కామెడీతో వస్తున్న అడవి సాయికిరణ్ మరో మంచి హిట్ ఇస్తాడేమో.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: విలేజ్ లో వినాయకుడు కృష్ణుడు అడవిసాయికిరణ్ శరణ్య మీట్ ద పేరెంట్స్ రొమాంటిక్ కామిడీ సీక్వెల్ village lo vinayakudu krishnudu saranya meetthe parents
Story first published: Thursday, October 15, 2009, 17:52 [IST]
Other articles published on Oct 15, 2009