Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నందుతో శ్రీముఖి రొమాన్స్.. వీవీ వినాయక్ గ్రీన్ సిగ్నల్..
Recommended Video
జేపీ క్రియేషన్స్ బ్యానర్ లో ధన జమ్ము నిర్మాతగా శ్రీను ఇమంది దర్శకత్వంలో బీటెక్ బాబులు చిత్రం నిర్మించబడింది. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 6.06నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రం ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా..
సినిమా కూడా మంచి సక్సెస్..
వి.వి వినాయక్ గారు మాట్లాడుతూ.. ఇప్పుడే ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని, డైరక్టర్ శ్రీను కి ఓ మలుపు అవ్వాలని, నిర్మాతలకు బాగా డబ్బు రావాలని కోరుకుంటున్నానన్నారు.
ప్రేక్షకులకు నచ్చుతుంది..
నిర్మాతలు లక్ష్మీ నాయుడు , ధన మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అన్ని సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
వినాయక్ చేతుల మీదుగా
డైరక్టర్ శ్రీను ఇమంది మాట్లాడుతూ.. మా సినిమా యొక్క ప్రచారచిత్రం వి. వి వినాయక్ గారి చేతుల మీదుగా విడుదల అవ్వడమే మా సినిమా సాధించిన మొదటి విజయంగా భావిస్తున్నామని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా చిత్రం ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేశారు.
తెర ముందు, తెర వెనుక
చిత్ర
తారాగణంలో
నందు,
శ్రీముఖి,
షకలక
శంకర్,
రాణి,
నావల్
కిషోర్,
వైజాగ్
శంకర్,
అశ్విని,
శౌర్,
రోషిణి,
మనీషా,
తాగుబోతు
రమేష్,
అలీ,
పవిత్రా
లోకేష్,
వైవా
హర్ష,
రాకెట్
రాఘవ,
పటాస్
ప్రకాష్
సాంకేతిక
విభాగంలో
సినిమాటోగ్రఫీ
-
సాయిచరక్
మాధవన్ని,
సంగీతం
-
అజయ్
పట్నాయక్,
నేపథ్య
సంగీతం
-
శేఖర్
చంద్ర
తదితరులు
బాధ్యతలను
నిర్వర్తిస్తున్నారు.